-
Home » crowds
crowds
IPL 2021: ఐపీఎల్ అభిమానులకు గుడ్న్యూస్.. డైరెక్ట్గా చూడొచ్చు
యూఏఈలో సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్లను ప్రేక్షకులు చూడవచ్చు. మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వెళ్లడానికి అనుమతి ఇస్తుంది
PM Modi : హిల్ స్టేషన్స్ లో,మార్కెట్లలో మాస్కులు లేకుండా గుమిగూడటం ఆందోళనకరం
కులు,మనాలీ,ముస్సోరి వంటి పర్యాటక ప్రాంతాలు మరియు సిటీ మార్లెట్లలో ఫేస్ మాస్క్ లు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రజలు తిరుగుతున్న ఫొటోలు ఇటీవల బయటికొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీపై దీనిపై స్పందించారు.
భారత్ – ఇంగ్లండ్ టెస్టు, బీసీసీఐ ఎమోషనల్ వీడియో
Team India fans we’ve missed : భారత్ – ఇంగ్లండ్ మధ్య చెన్నైలో రెండు టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. అయితే..మొదటి టెస్టు మ్యాచ్ కు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతినివ్వలేదనే సంగతి తెలిసిందే. కానీ..అనూహ్యంగా..రెండో టెస్టు మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించారు. ఈ సం�
ఆసీస్ జోరు, భారీ స్కోర్ 374/6
india vs australia 1st odi : టీమిండియాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. బ్యాట్స్ మెన్స్ చెలరేగి ఆడారు. ప్రధానంగా ఫించ్, స్మిత్ లు భారత బౌలర్లను ఉతికి ఆరేశారు. వీరిద్దరూ సెంచరీలు సాధించడంతో భారీ స్కోరు నమోదైంది. కేవలం 66 బంతులను ఎదుర్క�
India vs Australia 1st ODI : హాఫ్ సెంచరీలు చేసిన వార్నర్, ఫించ్
India vs Australia : తొలి సమరం జరుగుతోంది. 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయం 9గంటల 10నిమిషాలకు భారత్, ఆసిస్ జట్ల మధ్య ఫస్ట్ ఫైట్ ప్రారంభం అయ్యింది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ బ్యాట్ మెన్స్ ధాటిగా ఆడడం ప్రారంభించారు. ఓపెనర్లు తమ బ్యాట్ లు ఝుల�
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
India tour of Australia : తొలి సమరానికి భారత్, ఆసిస్ జట్లు రెడీ అయ్యాయి. 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయం 9గంటల 10నిమిషాలకు ఫస్ట్ ఫైట్ ప్రారంభం అయ్యింది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా కారణంగా ఐపీఎల్ టోర్నీ అభిమానులు లేకుండా జరిగింది. అయితే.. భార�
మాయా బజార్లా ఫుట్బాల్.. fake crowdతో లీగ్ మ్యాచ్లు
లాక్డౌన్ విధించారు. జరగాల్సిన లీగ్ మ్యాచ్లు, టోర్నమెంట్లు అన్నీ ఆగిపోయాయి. స్టేడియంలో నుంచి కాదు కదా.. కనీసం టీవీ స్క్రీన్లపైనా మ్యాచ్ లు చూడలేని పరిస్థితి. కరోనాతో కాపురం చేసేద్దామని లాక్ డౌన్ రూల్స్ సడలించేశారు. ఈ క్రమంలో ప్రపంచమంతా కొ�