-
Home » crpf jawans killed
crpf jawans killed
ఉగ్రదాడికి నిమిషం ముందు: వైరల్గా మారిన జవాన్ చివరి వీడియో
అప్పటివరకు అంతా సంతోషంగా ఉన్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా గడిపారు. మరి కాసేపట్లో తమ గమ్యస్థానాలకు చేరాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఊహించని ఘోరం
ప్రెసిడెంట్ ట్రంప్ ఆందోళన : పాకిస్తాన్పై దాడి యోచనలో భారత్
జవాన్లపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోందా. పాకిస్తాన్పై దాడి యోచనలో ఉందా. అంటే అవుననే అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పుల్వామా దాడిపై ట్రంప్ మరోసారి స్పందించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తీవ్ర ప్రతిచ�
ఇదెక్కడి చోద్యం : బేకరీలోని కరాచీని కప్పేస్తున్న వ్యాపారులు
బెంగళూరు: పుల్వామా దాడి తర్వాత యావత్ భారత్ ఆవేదనతో ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాక్కు గట్టిగా బుద్దిచెప్పాలని
భారత్ చాలా బలంగా ఉంది: పాకిస్తాన్కు ట్రంప్ వార్నింగ్
పుల్వామా దాడిని భయానక చర్యగా అభివర్ణిస్తూ పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాక్ వైఖరిపై పైర్ అయ్యారు. పాకిస్తాన్..
సచిన్ సూచన: పాక్తో ఆడాలి.. చిత్తుగా ఓడించాలి
పుల్వామా దాడి తర్వాత యావత్ దేశం పాకిస్తాన్పై ఆగ్రహంగా ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్మీని కోరుతున్నారు. అన్ని వైపుల
బతకనిస్తారా : ఇమ్రాన్ సిగ్గు తెచ్చుకో.. పుల్వామా దాడిని ఖండించిన పాక్ యువతి
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని కదిలించింది. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడిని భయానక చర్యగా
పుల్వామా ఎఫెక్ట్: వరల్డ్ కప్ నుంచి పాక్ షూటర్లు ఔట్
పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు వరుస షాక్ లు ఇస్తోంది. పాక్ తో అన్ని రకాల రిలేషన్స్ ను
ఇమ్రాన్ ఇదిగో ఆధారం : ఇప్పటికైనా ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటారా
పుల్వామా ఉగ్రదాడి తమ పని కాదని కథలు చెప్పారు. ఆధారాలు ఉంటే చూపించాలని భారత్ను డిమాండ్ చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదానికి చోటే లేదని పచ్చి అబద్దాలు చెప్పిన పాక్
ఇమ్రాన్ వ్యాఖ్యలు..పచ్చి అబద్దాలు
పుల్వామా ఉగ్రదాడితో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ..తమదే అత�
హైఅలర్ట్: దేశంలో 3చోట్ల ఆత్మాహుతి దాడులు జరగొచ్చని హెచ్చరిక
ఢిల్లీ: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోనున్నారా. పుల్వామాలో ఆత్మాహుతి దాడి తరహాలో మరిన్ని దాడులకు స్కెచ్ వేశారా. పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు మన దేశంలోకి ఎంటర్ అయ్యారా..