Crucial Milestone

    దేశంలో తొలిసారి: ఒక రోజులో మిలియన్ కరోనా పరీక్షలు

    August 23, 2020 / 07:45 AM IST

    రోజువారీ కోవిడ్ -19 పరీక్షలను పెంచే నిబద్ధతతో, ఒకే రోజులో 10 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించే క్లిష్టమైన స్థాయిని దాటింది భారతదేశం. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 3.4 కోట్లకు పైగా నమూనాలను పరీక్షించగా.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమ

10TV Telugu News