CS

    Delhi air pollution : ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో పిటీషన్ .. పంజాబ్,హర్యానా,యూపీ, ఢిల్లీ సీఎస్ లకు నోటీసులు

    November 4, 2022 / 01:21 PM IST

    ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ ఈ పిటిషన్ పై ఈనెల 10వ తేదీన సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఢిల్లీలో అంతకంతకు పెరుగుతున్న వాయు కా�

    భిన్నత్వంలో ఏకత్వం మా సిద్ధాంతం

    January 26, 2021 / 12:44 PM IST

    The 72nd Republic Day celebrations in AP : ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రం

    తొలి దశ పంచాయతీ ఎన్నికలు : మొదటి విడత షెడ్యూల్ ఇదే

    January 23, 2021 / 11:10 AM IST

    First phase panchayat elections : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేశారు. 2021, జనవరి 23వ తేదీ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. నాలుగు దశల్లో ఎ�

    కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈసీ అభ్యంతరం..సీఎస్‌ కు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ లేఖ

    November 17, 2020 / 12:08 PM IST

    AP new districts formation : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని.. అది పూర్తయ్యే వరకు జిల్లాల పునర్విభజన చేయవద్దంటూ ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కు�

    ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు తొలగించాలి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

    March 10, 2020 / 07:30 AM IST

    రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. పంచాయతీ భవనాలకు వేసిన రంగులను తొలగించాలని ఆదేశించింది.

    వైఎస్ జగన్ కీలక నిర్ణయం: మంత్రులను మారుస్తూ ఉత్తర్వులు

    October 20, 2019 / 02:07 PM IST

    ఏపీ రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదివారం(20 అక్టోబర్ 2019) జీవో జారీ చేశారు. జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు అ�

    మోనార్క్‌గా వ్యవహరిస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం  : జూపూడి

    May 9, 2019 / 03:32 PM IST

    ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్‌ మండిపడ్డారు.  ఎల్వీ సుబ్రహ్మణ్యం మోనార్క్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎలక్షన్‌ కోడ్‌, సీఎం, సీఎస్‌, ఎన్నికల కమిషన్‌ విధులు, బాధ్యతలు, సంఘర్షణ అన్

    చంద్రబాబు ఇరిటేషన్ తగ్గించుకోవాలి : ఉండవల్లి 

    May 7, 2019 / 08:24 AM IST

    విజయవాడ: చంద్రబాబు లాంటి నాయకుడు శత్రువు కాని వ్యక్తితో శత్రుత్వం పెంచుకుంటున్నాడని,  అనవసరంగా సీఎస్ తోగొడవ పెట్టుకుంటున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. జగన్ కేసుల వ్యవహారం అయ్యాక  చంద్రబాబు నాయుడే ఎల్వీ కి పదోన్నతుల�

    మే 10న ఏపీ కేబినెట్ భేటీ : సర్వత్రా ఉత్కంఠ

    May 7, 2019 / 08:01 AM IST

    అమరావతి : ఏపీ కేబినెట్  మే 10 న సమావేశం కానుంది. ఇందుకు సంబంధించి అజెండా రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకి… ముఖ్యమంత్రి  కార్యాలయం అధికారులు లేఖ రాశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంప

    సీఎం చంద్రబాబే.. పవర్ మాత్రం లేదు : సీఎస్ వ్యాఖ్యల కలకలం

    May 28, 2020 / 03:40 PM IST

    సీఎం చంద్రబాబుకి అధికారం ఉందా లేదా అన్న అంశంపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రే అని.. అయితే అధికారాలు మాత్రం ఉండవని స్పష్టం చేశారాయన.  జగన్ గెలిస్తే 24నే ప్రమాణం చేసుకోవచ్చు.. బాబు అయితే ఎప్పుడంటే అప్పు�