-
Home » CS Sameer Sharma
CS Sameer Sharma
Sameer Sharma : ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం పొడిగింపు
ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎస్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు సీఎస్ పదవీకాలం పెంపుపై డీవోపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది.
Chandrababu : చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్… సీఎస్కు చంద్రబాబు లేఖ
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎస్ కు లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. గ్రానైట్ అక్రమ తవ్వకం, రవాణాపై చర్యలు తీసుకోవాలని..
Somireddy : తెలంగాణ కంటే ఏపీకి రూ.33వేల కోట్లు అధికంగా ఆదాయం ఉంది
రెవెన్యూ, అప్పులు కలుకుని ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ కంటే రూ.33,054 కోట్లు అధికంగా ఆదాయం ఉందని ఆయన వివరించారు. 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.65,695 కోట్లు మాత్రమే ఉన్న సమయంలో 43 శాతం..
SS Rawat : రాష్ట్ర విభజనతో లక్షల కోట్ల ఆదాయం కోల్పోయాం
హైదరాబాద్ కోల్పోవడంతో లక్షల కోట్లు ఆదాయం కోల్పోయాం. కోవిడ్ వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా కూడా తగ్గింది. ఉద్యోగులందరికీ న్యాయం జరిగిందనే అనుకుంటున్నాం.
CS Sameer Sharma : ఏ ఒక్క ఉద్యోగి గ్రాస్ శాలరీ తగ్గించ లేదు
పీఆర్సీ ఆలస్యం అవుతుందని రూ.17వేల కోట్లు మధ్యంతర భృతి ఇచ్చామన్నారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే తరహాలోనే హెచ్ఆర్ఏ ఇస్తున్నాయని సీఎస్ వెల్లడించారు.
AP Government : నేడు ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు.. పీఆర్సీపై క్లారిటీ వచ్చేనా?
సాయంత్రం 5 గంటలకు సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత పీఆర్సీపై ఉద్యోగ సంఘాలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
పీఆర్సీపై 72 గంటల్లో సీఎం జగన్ నిర్ణయం
పీఆర్సీపై 72 గంటల్లో సీఎం జగన్ నిర్ణయం
Chandrababu : అమర జవాన్ సాయితేజ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి : చంద్రబాబు
ఏపీ సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు లేఖ రాశారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా వాసి సాయితేజ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
Sameer Sharma : ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదివీ కాలం పొడిగింపు
ఏపీ ప్రభుత్వ సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగించారు. ఆయన పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.