Home » CS Sameer Sharma
ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎస్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు సీఎస్ పదవీకాలం పెంపుపై డీవోపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎస్ కు లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. గ్రానైట్ అక్రమ తవ్వకం, రవాణాపై చర్యలు తీసుకోవాలని..
రెవెన్యూ, అప్పులు కలుకుని ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ కంటే రూ.33,054 కోట్లు అధికంగా ఆదాయం ఉందని ఆయన వివరించారు. 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.65,695 కోట్లు మాత్రమే ఉన్న సమయంలో 43 శాతం..
హైదరాబాద్ కోల్పోవడంతో లక్షల కోట్లు ఆదాయం కోల్పోయాం. కోవిడ్ వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా కూడా తగ్గింది. ఉద్యోగులందరికీ న్యాయం జరిగిందనే అనుకుంటున్నాం.
పీఆర్సీ ఆలస్యం అవుతుందని రూ.17వేల కోట్లు మధ్యంతర భృతి ఇచ్చామన్నారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే తరహాలోనే హెచ్ఆర్ఏ ఇస్తున్నాయని సీఎస్ వెల్లడించారు.
సాయంత్రం 5 గంటలకు సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత పీఆర్సీపై ఉద్యోగ సంఘాలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
పీఆర్సీపై 72 గంటల్లో సీఎం జగన్ నిర్ణయం
ఏపీ సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు లేఖ రాశారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా వాసి సాయితేజ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వ సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగించారు. ఆయన పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.