Home » CSKvsMI
మహేంద్ర సింగ్ ధోనీ తుఫాన్ బ్యాటింగ్ తో ఒక్కసారిగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 200 దాటదనుకున్న స్కోర్ ఏకంగా 206 పరుగులకు వెళ్లింది. ధోనీ సిక్సర్ల మోత మోగిస్తుండగా ..
ముంబై ఇండియన్స్కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు షాకిచ్చింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో 20పరుగుల తేడాతో సీఎస్కే జట్టు గెలిచింది.