Home » CTA
భారత్లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం(జులై-28,2021)ఉదయం ఢిల్లీలో బౌద్ద ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రతినిధి నోడుప్ డాంగ్చుంగ్తో భేటీ అయ్యారు.