Home » Current Political Scenario
తొలినాళ్లలో రాజకీయం అర్థం చేసుకోలేక.. విశాఖ జిల్లా టీడీపీలో భిన్న దృవాలైన మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు వర్గ రాజకీయాలకు అనిత బలైపోయారనే చెబుతారు.
ఖానాపూర్ రాజకీయం హాట్హాట్గా మారుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్లో టిక్కెట్ పోటీ పీక్స్కు చేరుతుండటం.. ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో బీఆర్ఎస్ అధిష్టానం ఏం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది.
టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే వైసీపీకి దీటైన పోటీ ఇవ్వచ్చనే అంచనాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో జనసేనకు కేవలం 3 వేల ఓట్లు వచ్చినా.. ఈ సారి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఉప ఎన్నికలు మరచిపోకముందే మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. గెలుపు ఊపు బీఆర్ఎస్లో ఇంకా తగ్గకపోగా.. కాంగ్రెస్ కర్ణాటక జోష్తో మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ఇక రాజగోపాల్రెడ్డి భవిష్యత్ వ్యూహంపైనే బీజేపీ ఆధారపడింది.
నందిగామ నియోజకవర్గంలో టీడీపీ గ్రూపు తగాదాలే వైసీపీకి మేలు చేస్తాయనేలా ఉంది పరిస్థితి. క్యాడర్ను ఒక్కతాటిపైకి తీసుకురాగలిగితే టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరనే టాక్ కూడా ఉంది.
ఓ వైపు సీనియర్ నేత.. మరోవైపు యువనేత వ్యూహాలతో ఎమ్మెల్యే పద్మకు నిద్రపట్టని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చివరకు మెదక్ బరిలో చివరకు ఎవరుంటారనేది సందిగ్ధంగా మారింది.
కొండపిలో ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదరకపోవడం.. ఇరువర్గాల నేతలను తాడేపల్లి పిలిపించి మాట్లాడినా దారికి రాకపోవడంతో సీఎం జగన్ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారని టాక్ నడుస్తోంది.
మిని ఇండియాగా పేరొందిన కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్పై అన్ని ప్రధాన రాజకీయపార్టీలు భారీగా ఆశలు పెట్టుకుంటున్నాయి. కూకట్పల్లిలో ఈసారి ఎన్నికల్లో కనిపించబోయే సీనేంటి?
గత మూడు ఎన్నికల్లో.. మూడు వేర్వేరు పార్టీలకు పట్టం కట్టిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లు.. ఈసారి ఎవరిని గెలిపిస్తారన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది.
పాతపట్నం నియోజకవర్గంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ కనిపిస్తోంది. రెండు పార్టీల్లోనూ గ్రూప్ వార్ జరుగుతుండటంతో టిక్కెట్ ఎవరికి దక్కుతుందనేది చివరి వరకు సస్పెన్స్గా మారనుంది.