Home » Current Political Scenario
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం అత్యధికంగా ఉండటంతో జనసేన పార్టీ కూడా ఎక్కువ ఆశలు పెట్టుకుంది. జనసేన పార్టీ అధినేత పోటీచేస్తారనే టాక్ అనంత రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేసింది.
బాన్సువాడపై మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు రెడీ అయిపోతున్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, రానున్న ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనంటూ ప్రచారంలోకి దిగిపోయారు.
చివరి నిమిషంలో పొత్తులు ఖరారైతే.. ఈక్వేషన్స్ మారిపోయే చాన్స్ ఉంది. ఎవరు పోటీలో ఉన్నా.. ఏ పార్టీ అభ్యర్థి అయినా.. ఏలూరులో ఈసారి విజయం అంత సులువు కాదనే చర్చ సాగుతోంది.
రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. మంత్రి సబితను.. చేవెళ్ల ఎంపీగా బరిలో నిలిపే అంశాన్ని గులాబీ పార్టీ పరిశీలిస్తోందనే చర్చ సాగుతోంది. ఇక.. కాంగ్రెస్, బీజేపీల్లోనూ.. ఆశావహుల లిస్ట్ పెద్దదిగానే ఉండటంతో.. ఎవరిని బరిలో దించుతారన్నది కూడా ఆసక�
శ్రీకాళహస్తిలో.. మరోసారి వైసీపీ, టీడీపీ మధ్యే గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. చేజారిన కంచుకోటపై.. మళ్లీ పసుపు జెండా ఎగరేసేందుకు.. తెలుగుదేశం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోసారి విజయం ఖాయమనే ధీమాలో సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు.
కొరకాని కొయ్యగా మారిన గోషామహల్లో.. ఈసారి ఎలాగైనా గెలుపు జెండా ఎగరేయాలని.. అటు బీఆర్ఎస్, ఇటు ఎంఐఎం తహతహలాడుతున్నాయి. ఈ మేరకు.. రెండు పార్టీలు ఎవరికి వారు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి.
సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఓటమి చెందిన టీడీపీ నేత సోమిరెడ్డి ఈసారి సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కలిసివస్తాయని ఆశిస్తున్నారు.
ఈసారి కామారెడ్డి నియోజకవర్గంలోఅధికార పార్టీ నుంచి ఎవరికి టికెట్ దక్కుతుందనే దానిపై గెలుపోటములు ఆధారపడి ఉన్నాయ్.
అంబటి రాంబాబుకి.. ఈసారి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఓవరాల్గా.. ఈసారి సత్తెనపల్లిలో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.
జగిత్యాలలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను చూసుకుంటే.. ఈసారి టఫ్ ఫైట్ ఖాయమనిపిస్తోంది. బీజేపీ రేసులో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.