Home » Custodial torture case
2021లో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు పెట్టి సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాత్రంతా తనను సీఐడీ కార్యాలయంలోనే ఉంచి విచారణ పేరుతో తనపై హత్యాయత్నం చేశారని ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు చేశారు.
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే వారిని, ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కీలక కేసుల బాధ్యతలన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకే అప్పగించేవారట.