Home » Cyber Attack
భారతీయ వెబ్సైట్లపై సైబర్ అటాక్
ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నారు. బ్లాక్ చైయిన్ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా నడిపించే క్రిప్టోల ఎక్స్ ఛేంజిల్లోకి చొరవడి సొమ్ము దోచేస్తున్నారు...
మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ అటాక్ జరిగింది. సైబర్ క్రిమినల్స్ కోట్ల రూపాయలు కొట్టేశారు. బ్యాంక్ సర్వర్ ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు..
సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరాగా చేసుకొని అధిక డబ్బు ఆశ చూపి దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.
ఇంతకాలం అమాయకులను, టెక్నాలజీపై సరిగా అవగాహన లేని వారిని టార్గెట్ గా చేసుకొని ఆర్ధిక మోసాలకు పాల్పడిన సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు పెద్ద పార్టీలకే టెండర్ వేస్తున్నారు.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సోషల్ మీడియా సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా నిలిచిపోయాయి. కొన్ని గంటల పాటు వీటి సేవలు
జేబీఎస్ అంటే ఒక బ్రాండ్.. మాంసం విక్రయాల్లో ఈ పేరు చాలా పాపులర్. ప్రపంచంలోని 15 దేశాలలో మాంసం అమ్మే చైన్ మార్కెట్లు గల ఈ సంస్థలో ఒకటిన్నర లక్షలకు పైగా ఉద్యోగులున్నారు. 15 దేశాల్లో 150కి పైగా ప్లాంట్లు కలిగి ఉన్న ఈ సంస్థకు..
షేర్ మార్కెట్లో పెట్టుబడులతో లాభాలు ఆర్జించాలని ఎవరికి ఉండదు. షేర్లు కొనుక్కుని లాభాలు గడించొచ్చని ప్లాన్ చేస్తూనే ..
china cyber attack on india: సరిహద్దుల్లో కవ్వింపులు మానని డ్రాగన్ కొత్త స్కెచ్ వేసింది. ఇండియాపై కనిపించని దెబ్బకొట్టేందుకు ప్లాన్ అమలు చేసింది. ఏకంగా సైబర్ దాడులకు తెగబడింది. విద్యుత్ వ్యవస్థపై చైనా టార్గెట్ చేసింది. ఆయుధాలతో కాకుండా కనిపించని విధంగా దెబ