-
Home » cyber attacks
cyber attacks
మీరు ఇలాంటి 4-డిజిట్ పిన్ నెంబర్లు వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. వెంటనే మార్చుకోండి..!
2024 మొదటి త్రైమాసికంలో సైబర్ దాడులలో సంవత్సరానికి 33శాతం పెరిగిందని, అందులో భారత్ ప్రపంచంలోనే అత్యంత లక్ష్యంగా ఉన్న దేశాలలో ఒకటిగా ఉందని చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ నివేదిక తెలిపింది.
ఇస్రో ప్రతీరోజూ 100 సైబర్ దాడులను ఎదుర్కొంటుందా..? ఇస్రో చీఫ్ సోమనాథ్ ఏం చెప్పారంటే
ప్రస్తుతం కాలంలో అధునాతన టెక్నాలజీ ఒక వరం. కానీ, అదే సమయంలో ముప్పుకూడా పొంచిఉందని ఇస్రో చైర్మన్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి
Cyber Attacks on Bharat Hospitals : భవిష్యత్ యుద్ధాలన్నీ.. హైబ్రిడ్ వార్ఫేర్ రూపంలోనేనా? భారత్ ఆస్పత్రులపై సైబర్ ఎటాక్స్పై పలు అనుమానాలు..
ఐసీఎంఆర్పై జరిగిన సైబర్ ఎటాక్స్ వెనుక.. హాంకాంగ్ హ్యాకర్ల హస్తముందని తేలింది. దీంతో.. భారత్లోని అధికారిక వెబ్సైట్లతో పాటు ఆస్పత్రుల సర్వర్లపై జరుగుతున్న అన్ని సైబర్ దాడుల వెనుక.. చైనాయే ఉందనే అనుమానం వ్యక్తమవుతోంది. సరిహద్దుల్లో ఏమీ చేయల
Cyber Attacks : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా భారత వెబ్సైట్లపై సైబర్ దాడులు
భారత్కు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వెబ్సైట్లను సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. దేశ వ్యాప్తంగా 70 వెబ్సైట్లు, పోర్టల్స్ను హ్యాక్కు గురయ్యాయి. డ్రాగన్ఫోర్స్, మలేషియా, 1877 సంస్థ, కురుదేశ్ కోరడర్స్ పేరుతో హ్యా్క్ అయ్యా
Cybercrimes : కరోనా సమయంలోనే 500శాతం పెరిగిన సైబర్ నేరాలు : బిపిన్ రావత్
ఒకవైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఇదే సమయాన్నే సైబర్ నేరగాళ్లు బాగా క్యాష్ చేసుకున్నారు. అంతా డిజిటల్ మయం కావడంతో సైబర్ నేరాలు పెరిగిపోయాయి.
China : భారత్ మాపై సైబర్ దాడులు చేస్తోంది!
భారత్ తమపై సైబర్ దాడులకు పాల్పడుతోందని తాజాగా చైనా ఆరోపించింది. చైనాలోని మిలటరీ సహా పలు ప్రభుత్వ సంస్థలు,ఏరోస్సేస్,విద్యా సంస్థల పై జరుగుతున్న సైబర్ దాడుల వెనుక భారత్
Grifthorse : 10 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ యూజర్లకు ముప్పు.. ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో మాల్ వేర్ సాయంతో సైబర్ దాడులకు రెడీ అయిపోయారు. అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ సెక్యూ
ఇంటర్నెట్ లేని కంప్యూటరే వాడండి, ప్రభుత్వ అధికారులకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు
ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేసే అధికారులకు కేంద్ర హోంశాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై ముఖ్యమైన పనులకు ఇంటర్నెట్ లేని కంప్యూటరే వాడాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో హ్యాకింగ్, సైబర్ దాడులు ఎక్కవయ్యాయి. సైబర్ నేగరాళ్లు.. �
ఇండియాలో సైబర్ దాడులకు ఇక చెక్!
అంతా ఆన్ లైన్.. ప్రతి సమాచారం ఇక్కడే దొరుకుతుంది. చిన్న సంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు ప్రతి కంపెనీ తమ డేటాను ఇక్కడే భద్రపరుచుకుంటాయి. ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ దాడులకు పాల్పడి విలువైన డేటాను, కోట్లాది డబ్బు�