Home » Cyber Crime Police Station
క్రిప్టో కరెన్సీ విషయంలో ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే..సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన లోక్ జిత్ సాయినాథ్ క్రిప్టో కరెన్సీలో భారీగా ఇన్వెస్ట్ చేశారు.
పోలీసులు సైబర్ నేరగాళ్లపట్ల జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెపుతున్నా హైదరాబాద్ నగర ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు.
ఉద్యోగం ఇప్పిస్తా, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ యువతిని నమ్మించి రూ.7.55 లక్షలు స్వాహా చేశాడో మోసగాడు. బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.