Home » cyber crime
మన శ్రేయస్సు కోసం పనికొచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత ఈజీ మనీ కోసం ఎక్కువగా వాడుకుంటూ ఉంది.
ఆర్బీఎల్ బ్యాంకు అధికారులమంటూ పలువురు ఖాతాల నుంచి రూ.3 కోట్లను కాజేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఢిల్లీ కేంద్రంగా జరిగినట్లు గుర్తించారు.
పోలీసులు ప్రజలను ఎంత అప్రమత్తత చేస్తున్నా... సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు కొత్తకొత్త ట్రిక్కులతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఒక వృధ్దుడి ఖాతాలోంచి రూ
మన అవసరాలు, బలహీనతలే వారికి పెట్టుబడి. జస్ట్ ఓ మేసేజ్ పంపిస్తారు అంటే.. ఆ తర్వాత అడ్డంగా దోచేస్తారు. తాజాగా నిరుద్యోగ యువతను సైబర్ క్రిమినల్స్ లక్ష్యంగా చేసుకున్నారు. జాబ్ పేరుతో
ఈ కలికాలంలో డబ్బులు, నగలు, ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు ప్రజలు. ఆఖరికి బంధాలు, బంధుత్వాలు అన్నీ మర్చిపోయి డబ్బే లోకంగా ప్రవర్తిస్తున్నారు.
సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తే ఎత్తాలంటే బయటపడుతున్నారు చాలామంది.
సెల్ ఫోన్ కు వచ్చే ఉచిత బహుమతులు బంపర్ లాటరీల మెసేజ్ లు ఓపెన్ చేశారా....మీ బ్యాంక్ ఎకౌంట్ లోని డబ్బులు మొత్తం మాయం అయిపోతాయి.
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త రూపాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ సంబంధిత విషయాల్లో. డిజిటల్ లావాదేవీలు పెరిగేకొద్దీ మోసాలు కూడా పెరుగుతున్న
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేవైసీ అప్డేట్ పేరుతో జేబులు గుల్ల చేస్తున్నారు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)
మ్యాట్రిమోని సైట్లలో ఘరానా మోసాలు జరుగుతున్నాయి. కొందరు కేటుగాళ్లు నకిలీ ప్రొఫైల్స్ అప్లోడ్ చేసి.. పెళ్లి పేరుతో చీట్ చేస్తున్నారు. లక్షలు దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో అ