Home » cyber crime
తాజాగా పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులని కలిసి.. తన పేరుతో కొందరు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచారని, ఆ ఖాతాల్లోంచి తన పరువు పోయేలా ఇష్టమొచ్చిన..............
హైదరాబాద్ లో మరో భారీ సైబర్ ఫ్రాడ్ జరిగింది. క్రిప్టో కరెన్సీ పై ఇన్వెస్ట్ మెంట్ పేరుతో పది లక్షలు మోసం చేశారు కేటుగాళ్లు.
తాజాగా బాలీవుడ్ అగ్ర నిర్మాత, శ్రీదేవి భర్త బోని కపూర్ క్రెడిట్ కార్డు నుంచి లక్షలు దోచేశారు సైబర్ కేటుగాళ్లు. బోనీ కపూర్ క్రెడిట్ కార్డు నుంచి 3.82 లక్షలు చోరీ.........
సైబర్ నేరగాళ్ల కన్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లపైన పడింది. ఫేక్ మెసేజ్, నకిలీ లింక్ లతో వారి ఖాతాలను ఖాళీ చేసే ప్రయత్నంలో ఉన్నారు.
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా కొద్దీ సైబర్ నేరాలు అదేస్థాయిలో పెరిగిపోతున్నాయి. రాత్రికి రాత్రే అకౌంట్లలో డబ్బులు మాయం కావడం వంటి కేసులు మనం చూస్తూనే ఉన్నాం. వాటి రికవరీకి బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి ..
మీరు ఎస్బీఐ కస్టమరా? అయితే జాగ్రత్త.. ఈ ఫోన్ నెంబర్స్ తో కేర్ ఫుల్ గా ఉండాల్సిందే అని ఎస్బీఐ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.(SBI Customers Alert)
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రముఖుల పేరుపై నకిలీ ఖాతాలు సృష్టిస్తూ లక్షల్లో కొట్టేస్తున్నారు. తాజాగా ఏకంగా కలెక్టర్ పేరుపైనే నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించిన ఓ సైబర్ ...
డిజిటల్ లావాదేవీల యుగం పెరుగుతున్న క్రమంలో దేశంలో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఆయా ఖాతాదారులను పట్టుకుంటే సూత్రధారుల గురించి తెలిసే అవకాశం ఉందని భావించిన దర్యాప్తు అధికారులు.. ఆమేరకు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించారు.
సైబర్ క్రిమిన్సల్ రెచ్చిపోతున్నారు. కేవైసీ అప్ డేట్ పేరుతో, స్టాక్ మార్కెట్ లో లాభాల పేరుతో ఈజీగా మోసం చేస్తున్నారు. రెప్పపాటులో బాధితుల బ్యాంకు అకౌంట్ల నుంచి లక్షల రూపాయలు..