Home » cyber crime
సంచలనం రేపిన హైదరాబాద్ లోని ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ముంబైకి చెందిన షాజహాన్ అనే మహిళ కోసం..
సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు.
ప్రధానంగా ముస్లిం మహిళల ఫొటోలను వారి అనుమతి లేకుండా యాప్ లో అప్ లోడ్ చేసి.. వర్చువల్ గా ఆక్షన్ చేశారని పోలీసులు తేల్చారు.
సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరాగా చేసుకొని అధిక డబ్బు ఆశ చూపి దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.
ఆంధ్రప్రదేశ్ లో భారీ సైబర్ నేరం వెలుగు చూసింది. నిందితులు దాదాపు రూ. 200 కోట్ల రూపాయల మేర వినియోగదారులను మోసం చేశారు.
ఉన్నతచదువుల కోసం దాచుకున్న డబ్బును సైబర్ నేరగాళ్లు దోచేశారు. అధిక లాభాలను ఆశచూపి ఖాతాలో ఉన్న డబ్బును కొట్టేశారు.
వాట్సప్ లో తమ స్నేహితుడి ఫోటో పెట్టి కొద్ది నిమిషాల్లోనే 5 మంది నుంచి రూ. 30 వేలు కాజేసి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు సైబర్ నేరస్తుడు. ఇంతకు ముందు నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి డబ్
దేశరాజధాని ఢిల్లీలో భారీ సైబర్ చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉత్తమ్ నగర్లో ఎస్బీఐ పేరుతో నకిలీ కాల్ సెంటర్ నడుపుతున్న ముఠా గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు.
శుభాకార్యానికి వచ్చిన ఎమ్మెల్యేతో ఓ మహిళ ఫోటోలు దిగింది. వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన కామెంట్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి చూసిన మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస
మోసపూరిత కస్టమర్ కేర్ సెంటర్ల వలలో పడి...ఖాతాకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను షేర్ చేస్తే...అకౌంట్లలో ఉన్న డబ్బు మాయం అయ్యే అవకాశం ఉందని వెల్లడిస్తోంది.