Home » Cyber Crooks
పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు..విదేశాల్లో ఉన్నా..భారతదేశానికి వచ్చి స్థిర పడుతా..అంటూ ఓ మహిళను నమ్మించి..ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ. 50 లక్షలు దోచేశాడు.
Cyber Crook: ఉత్తరప్రదేశ్ లోని సైబర్ నేరగాళ్లు.. పెన్షనర్లనే టార్గెట్ చేసుకున్నారు. ఘాజియాబాద్, మీరట్ జిల్లాల్లో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.30లక్షల వరకూ వసూలు చేశారు. కంప్లైంట్ ఆధారంగా.. మీరట్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. అందులో ఒక కేసులో డ�