Home » cybercriminals
ఇలా మోసపోయినవారిలో వేలాది మంది ఉన్నట్లు సమాచారం.
2024 మొదటి త్రైమాసికంలో సైబర్ దాడులలో సంవత్సరానికి 33శాతం పెరిగిందని, అందులో భారత్ ప్రపంచంలోనే అత్యంత లక్ష్యంగా ఉన్న దేశాలలో ఒకటిగా ఉందని చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ నివేదిక తెలిపింది.
యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే అకౌంట్ లో రూ.150 జమ అవుతాయని మోసానికి పాల్పడ్డారు. ఒకరి నుంచి మరొకరిని యాప్ లో చేర్చుకుంటే భారీగా డబ్బులొస్తాయని నమ్మించి కేటుగాళ్లు మోసగించారు.
మీరు బ్రౌజింగ్ చేసేందుకు గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. వెంటనే మీరు ఓ పని చేయండి. లేదంటే రిస్క్ లో పడినట్టే. అవును.. టెక్ దిగ్గజం గూగుల్ ప్రపంచవ్యాప్తంగ