Home » cycle
సైకిల్ అంటే అందరికీ ఇష్టమే కదా .. ఆరు సీట్ల సైకిల్ చూస్తే ఫిదా అయిపోతారు. మీరే కాదు మీ ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి రైడ్కి వెళ్లచ్చు.. ఎక్కడో చూడాలని ఉందా?
బరువైన వస్తువులను తరలించాలంటే ఆటోలు, రిక్షాలు, ట్రక్కుల వంటి వాటిని వాడతాం. సైకిల్ పై చిన్న వస్తువులను మాత్రమే తీసుకు వెళ్తాం. సైకిల్ పై పెద్ద వస్తువులు పట్టవు. అంతేగాక, రోడ్డుపై సైకిల్ తొక్కుతూ వెళ్లినా ఎంతో జాగ్రత్తగా వెళ్లాలి. లేదంటే ప్రా�
కొత్త వాటిని రూపొందించాలన్న ఆలోచనలు చేసే ధనుష్ కు ఒకరోజు సోలార్ సైకిల్ రూపొందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది.
కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిపోయింది. ప్రపంచంలో మిగిలిన దేశాలతో పోలిస్తే పరిస్థితి భారతదేశంలో తీవ్రంగా ఉంది. ఇటువంటి సమయంలో భారతదేశానికి సపోర్ట్ చెయ్యడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలు ముందుకు వస్తున్నాయి. సహాయం చేయడానికి వారు చేయగలిగ�
Dubai prince races ostriches on cycle : నిప్పుకోడితో దుబాయ్ యువరాజుకు పందెం వేసుకున్నారు. భారీగా ఉండే నిప్పుకోడి ఎంత ఫాస్టుగా పరిగెడుతుందో తెలిసిందే. ఈక్రమంలో ఓ నిప్పుకోడితో దుబాయ్ యువరాజు షేక్ హమ్దమ్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ సైకిల్ పందెం వేసుకున్నార�
సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్.. ఎన్నోరోజులుగా పార్టీ పెడుతాడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.. అందుకు తగ్గట్టుగా అడుగులు పడని పరిస్థితి.. కానీ, అభిమానులతో మీటింగ్లు, సన్నిహితులతో సమాలోచనల తర్వాత రజినీకాంత్ పూర్తిగా రాజకీయ బరిలోకి దిగడానికి �
హైదరాబాద్ నేరేడ్ మెట్ లో బాలిక మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. ఎవరూ ఊహించని ఘోరం జరిగిపోయింది. చిన్నారి సుమేధ నాలాలో పడి చనిపోయింది. బండచెరువు దగ్గర పోలీసులు పాప మృతదేహాన్ని గుర్తించారు. పాప ఇంటికి కిలోమీటర్ దూరంలో బండ చెరువు ఉంది. నిన్న(�
హైదరాబాద్ నేరేడ్మెట్లో బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. కాకతీయనగర్కు చెందిన సుమేధ అనే బాలిక నిన్న(సెప్టెంబర్ 17,2020) సాయంత్రం సైకిల్పై బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగ
జార్ఖండ్ లో బంపర్ మెజార్టీ దిశగా జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి దూసుకెళ్తుంది. ఇవాళ(డిసెంబర్-23,2019)ఉదయం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది. హేమంత్ సోరెన్. జార�
మహారాష్ట్ర, హర్యానా శాసన సభలకు జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ సోమవారం ఉదయం నుంచి ప్రశాంతంగా జరుగుతోంది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కర్నాల్ లోని పోలింగ్ కేంద్రానికి సైకిల్ పై వచ్చారు. &nb