Home » DA Increase
7th Pay Commission : ద్రవ్యోల్బణ రేటు డేటా కారణంగా ఈసారి డీఏ పెంపు గతంలో కన్నా ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు.
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు డీఏ పెంచింది. ఉద్యోగులందరికీ 4 శాతం కరువు భత్యం పెంచుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది.
దీపావళి సందర్భంగా పంజాబ్ ప్రజలకు చన్నీ సర్కార్ తీపికబురు అందించింది. సామన్యుడికి ఊరట కలిగించేలా..విద్యుత్ ఛార్జీలను యూనిట్ కు 3 రూపాయలు తగ్గించాలని కేబినెట్ నిర్ణయించినట్లు