dam collapse

    కూలిన డ్యామ్ : 300 మంది గల్లంతు

    January 26, 2019 / 12:05 PM IST

    బ్రెజిల్ :ఆగ్నేయ బ్రెజిల్ లో ఆనకట్ట కూలిన ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 300 మంది గల్లంతయ్యారు. బ్రెజిల్ లోని ప్రముఖ  ఐరన్ ఓర్ మైనింగ్ కంపెనీ “వాలే”  వ్యర్ధ పదార్ధాలను వేరు  చేసేందుకు నిర్మించిన ఆనకట్ట కూలిపోవటంతో ఈ దుర్ఘటన జరిగింది. భారత

10TV Telugu News