Home » DANGER
ఏపీలో విరివిగా ఉన్న ఆ చెట్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది?
కరకట్టకు 5 అడుగుల దిగువలో గోదావరి ప్రవహించనుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. రాత్రికి 30లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత వరద పెరిగితే కష్టమని అధికారులు అంటున్నారు.
ఆ యువతికి ఏదో గాలి సోకిందంటూ నమ్మించిన ఆ బాబా.. వైద్యం చేయాలంటూ ఆ యువతిని నిప్పులపై నిలబెట్టాడు. దీంతో ఆమె కాళ్లకు తీవ్రగాయాలై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
చాలామంది సింపుల్ గా ఉండేలా పాస్ వర్డ్స్ పెట్టుకుంటూ ఉంటాము. కానీ, ఇవి ప్రమాదమని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అలాంటి పాస్ వర్డ్స్ పెట్టుకోవడం వల్ల సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అకౌంట్లు, ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని, వ్యక్తిగత డేటా చ�
చిత్తూరు జిల్లా పుత్తూరు టౌన్ కు ప్రమాదం పొంచి ఉంది. సమ్మర్ స్టోరేజ్ ఆనకట్టకు అకస్మాత్తుగా పగుళ్లు ఏర్పడ్డాయి. తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్లిన వారు పగుళ్లను గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. పగుళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి, మట్టి
కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరుపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
స్మార్ట్ ఫోన్లు వచ్చాక రకరకాల యాప్స్ పుట్టగొడుగుల్లా వచ్చాయి. తమ పనులు ఈజీగా అయ్యేందుకు చాలామంది ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారు. అయితే, అందులో ఏది సురక్షితం, ఏది డేంజర్ అనే విషయం ఎవరికీ తెలీదు. ఇలాంటి వివరాలు ఏవీ తెలుసుకోకుం�
women home guard helps psychological woman : ఆమె ఎవరూ పట్టించుకోని అనాథ. పైగా మతి స్థిమితం లేని మహిళ. తనకు తోచినట్లుగా బతికేస్తోంది.తనకు గుర్తుకొచ్చినపాటలు పాడుకుంటూ తిరుగుతుంటుంది. ఆకలేస్తే దొరకింది తింటుంది. లేదా పస్తుంటుంది. కంటికి కనిపించినవల్లా మెడలో వేసేసుకున�
non-alcoholic fatty liver disease: ఇప్పుడు అందరి లైఫ్ స్టైల్ మారిపోయింది. అంతా ఉరుకు పరుగుల జీవితం. శారీరక శ్రమ అస్సలు లేదు. ఎంతసేపూ ఏసీ రూముల్లో కంప్యూటర్ల ముందు కుర్చీల్లో గంటల తరబడి కూర్చోవడం. ఇక తినే తిండి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పిజ్జాలు, �
Kharagpur IIT warn paper cups uesed : ప్లాస్టిక్ కప్పులు వాడితే ప్రమాదం అనే విషయం అందరికీ తెలిసిందే.కానీ పేపర్ కప్పు కూడా ప్రమాదమేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పేపర్ కప్ లతో టీ కాఫీలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని ఖరగ్పూర్ ఐఐటీ పరిశోధకులు హెచ్చరిస్తు�