Home » dangerous
ఇటీవల ఆర్జీవీ తీసిన డేంజరస్ సినిమా రిలీజ్ అవ్వకుండా కొంతమంది అడ్డుకున్నారు. ఈ సినిమా టైంలో నట్టి కుమార్ ఆర్జీవీపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్స్ పెట్టి ఆర్జీవిని........
ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా విడుదలయ్యే బెథాలేట్ అనే రసాయనం నీటి ద్వారా రక్తంలోకి ప్రవేశించి చివరకు కాలేయ క్యాన్సర్ రావటానికి కారణమౌతుంది.
తాజాగా ఈ డేంజరస్ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. దీంతో ఆర్జీవీ ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాని PVR సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ వాళ్ళ థియేటర్లలో ప్రదర్శించడానికి తిరస్కరించాయి.
ప్రెస్మీట్ లో ఆర్జీవీ మాట్లాడుతూ.. ''డేంజరెస్ సినిమా అడల్డ్ కంటెంట్ అనుకొవద్దు. లెస్బియన్స్ కూడా మనలాంటి మనుషులే. వారి ప్రేమ, అభిప్రాయాలను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది.....
మైదాతో తయారైన బ్రెడ్ లో ఎలాంటి ప్రోటీన్లు, విటమిన్లు లభించవు. మధుమేహం వ్యాధి గ్రస్తులు వీటిని తినకపోవటమే మంచిది. వీటిని తీసుకుంటే షుగర్ లెవల్స్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
దేశంలో మూడో వేవ్ కరోనా కేసులు సాగుతోండగా.. కొత్త కేసుల సంఖ్య మాత్రం తగ్గుదల కనిపిస్తోంది.
కరోనా వైరస్ కొత్త వేరియెంట్ బి.1.1.529(ఓమిక్రాన్) రాకతో ప్రపంచం మొత్తం మళ్లీ భయం గుప్పెట్లోకి జారుకుంది.
రామ్ గోపాల్ వర్మ డైరక్ట్చేసిన 'డేంజరస్' సినిమాను బ్లాక్ చెయిన్ ఎన్ఎఫ్టీగా అమ్ముతున్నామని ఆర్జీవీ ట్విట్టర్ లో తెలిపారు. 90 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఎన్ఎఫ్టీ రూపంలో
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు ఎంత హైప్ క్రియేట్ చేశాయి.. ఎలా జరిగాయి.. ఏ పరిస్థితుల్లో జరిగాయి.. ఎందుకు జరిగాయో అందరికీ తెలిసిందే. ఎలాగైతేనేం చివరకు నూతన అధ్యక్షుడిగా..
కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించింది. మనదేశంలో కూడా వైరస్ విస్తరణ వేగం చాలావరకు తగ్గింది.