Home » dangerous
double masking wearing : కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో మాస్కులు కీలక పాత్ర పోషిస్తాయని మొదటి నుంచి వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే మాస్క్పై మాస్క్ ధరించడం వల్ల ఈ వైరస్ నుంచి మరింత రక్షణ లభిస్తుందని అమెరికా అంటువ్యాధులు నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్�
Model’s Dangerous Bikini Shoot : మోడలింగ్..ఈ రంగంలో రాణించాలని ఎంతో మంది తీవ్రంగా కష్టపడుతుంటారు. ఇందుకు శరీర ఆకృతినే మార్చేసుకుంటుటారు. అత్యంత కఠినంగా డైట్ చేస్తుంటారు. వివిధ ప్రాంతాల్లో ఫొటోలు దిగుతూ..ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. తాము దిగిన ఫొ�
RGV’s Dangerous Movie: ఆర్జీవీ ఇండియాస్ ఫస్ట్ లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిలిం.. ‘డేంజరస్’ వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్డౌన్, కరోనా వ్యాప్తి సమయంలోనూ తనదైన శైలిలో సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన సార�
రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. వివాదాలకు దగ్గరగా ఉంటూ నిత్యం ఏదో ఒక సినిమా ప్రకటిస్తూ.. ఏదో ఒక సినిమాని విడుదల చేస్తూ.. లాక్డౌన్, కరోనా వ్యాప్తి సమయంలోనూ తనదైన శైలిలో సినిమాలతో దూసుకెళ్తున్నాడు వర్మ. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌ
ప్రస్తుతం Corona Fever నెలకొంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది. భారతదేశంలో కూడా వేగంగా విస్తరిస్తోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఎక్కడా వైరస్ స్టాప్ కావడం లేదు. లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ బార�
మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేసే వైరస్ లు, రోగాలకు చైనా కేరాఫ్ గా మారుతోంది. మనుషుల ప్రాణాలు తీసే వ్యాధులకు చైనా జన్మ స్థలంగా మారుతోంది. కొత్త కొత్త వైరస్ లన్నీ చైనాలోనే పురుడు పోసుకుంటున్నాయి. ఇప్పటికే చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోన�
కరోనా వైరస్ యొక్క అధిక తీవ్రత ఇంకా రాలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)డైరక్టర్ జనరల్ టెడ్రస్ ఆడానమ్ గేబ్రియసస్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలు బలితీసుకున్న కరోనా మహమ్మారి యొక్క అత్యంత తీవ్రత ముందు ముందు ఇంకా ఉ�
కరోనా వైరస్ భారత్లో మరింత ప్రమాదకరంగా మారనుందా..? ఇప్పటికే ఆ సంకేతం వచ్చేసిందా.. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఓ మరణం.. ఇదే సందేహం కలిగిస్తోంది..
భయం అనేది మనిషిని సగం చంపేస్తుంది.. పూర్తిగా చనిపోవడానికి కూడా ప్రేరేపిస్తుంది. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోండగా.. ఓవైపు ప్రభుత్వాలు, డాక్టర్లు కరోనాను అదుపు చెయ్యడానికి నడుం బిగిస్తే.. మరోవైపు సోషల్ మీడియా ఫేకు వార్తలు.. కరోనాపై �
టిక్ టాక్ లో ఇప్పటివరకు ఉన్న చాలెంజ్లు సరిపోవనట్లు.. సాల్ట్ చాలెంజ్ పేరుతో మరో కొత్త చాలెంజ్ వచ్చి చేరింది. దీనివల్ల ఏరికోరి ప్రమాదాలను తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఛాలెంజ్ లో నోటి నిండా ఉప్పు వేసుకోవాలి. జొనాథన్ అనే టిక్టాక్