Home » DANTEWADA
బీజాపూర్ జిల్లా కుట్రూ అడవి ప్రాంతంలో మందుపాతర పేలింది.
వీటి నుంచే మావోయిస్టులు వచ్చి నిన్న భద్రతా బలగాలపై ఎదురు కాల్పులు జరిపి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ప్రతిరోజూ మాదిరిగానే శుక్రవారం మధ్యాహ్నం కూడా నదికి అవతలి వైపు నివసించే గ్రామస్తులు బర్సూర్ చేరుకోవడానికి పడవలో ముచ్నార్ ఘాట్కు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని దంతెవాడ జిల్లా అదనపు ఎస్పీ ఆర్కే బర్మన్ తెలిపారు
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) ఫోర్స్ ప్రయాణిస్తున్న వాహనంపై IED దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు మృతి చెందారు. మావోయిస్టులు దంతెవాడలో �
చత్తీస్ఘడ్లోని దంతేవాడ జిల్లాలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.
తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతం దంతెవాడ జిల్లా మరోసారి కాల్పులతో ప్రతిధ్వనించింది.
చత్తీస్ఘడ్లో 14 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ ఎదుట వారు నిన్న లొంగిపోయారు.
కరోనా మహమ్మారి నగరాల్లోనే కాదు.. మన్యంలోకి కూడా చేరింది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా దక్షణి బస్తర్ అడవుల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. మావోయిస్టులు కరోనా కాటుకు బలవుతున్నట్లుగా తెలుస్తుంది. గిరిజనులు కూడా కరోనా బారిన పడినట్లు దంతెవ�
DSP Shilpa Sahu : ఛత్తీస్ఘడ్లోని ఓ మహిళా డీఎస్పీ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. అంతా ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. హ్యాట్సాఫ్ మేడమ్ అంటున్నారు. రియల్ హీరో అని కితాబిస్తున్నారు. ఎందుకో తెలుసా.. మండుటెండుల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదేం పెద్ద గొప్
చత్తీస్గఢ్లో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. దంతేవాడ జిల్లా గాధం, జంగంపాల్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.