-
Home » DARKNESS
DARKNESS
Godavari Floods : గోదావరి వరదతో కోనసీమ విలవిల..ఇంకా అంధకారంలోనే లంకలు, ఏజెన్సీ గ్రామాలు
వేలేరుపాడు మండలం యావత్తు దాదాపు ఇప్పటికే వరద నీటిలో మునిగింది. గోదావరి వరద సృష్టిస్తున్న జల ప్రళయంతో కోనసీమ జిల్లాలోని నదీ తీరగ్రామాల ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. అత్యంత ప్రమాదకర స్థితిలో నదీ పాయలన్నీ ఏటిగట్ల పైనుంచి పొంగి ప్రవహిస్తున్
village’Built its own sun’: 3నెలలు సూర్యుడు ఉదయించని గ్రామం..వెలుగు కోసం ‘కొత్త సూర్యుడి’ సృష్టి
‘చీకటిగా ఉందని చింతిస్తూ కూర్చోకు ఓ చిరుదివ్వెను వెలిగించుకో‘ అనే మాటను నిజం చేసుకున్నారు ఆ గ్రామస్తులు. 3 నెలలు సూర్యుడు ఉదయించని గ్రామస్తులు కొత్త సూర్యుడిని తయారు చేసుకున్నారు.
శభాష్ పోలీస్.. అర్ధరాత్రి శవం కోసం బావిలోకి దిగిన ఎస్ఐ
పోలీసులంటే లాఠీ పట్టుకొని ప్రజలను కొట్టేవారిలాగానే చాలామంది చూస్తుంటారు. అందుకే పోలీసులను చూస్తే చాలామంది భయపడతారు. పోలీస్ స్టేషన్కు పోవాలంటే వణికిపోతారు. కానీ పోలీసులు కేవలం కొట్టేవారు, తిట్టేవారే కాదు.. ఆపద వస్తే ముందుంటారు అని అప్పుడప
సడన్ పవర్ కట్.. అంధకారంలో పాకిస్తాన్.. ఎటూ చూసినా చీకట్లే… అసలేమైంది?
Major power outage plunges Pakistan into darkness : దయాది పాకిస్తాన్ అంధకారంలోకి వెళ్లిపోయింది. ఎటు చూసినా చీకట్లే.. భారీగా విద్యుత్ అంతరాయం కారణంగా పాక్లోని అనేక నగరాలు చీకట్లో మునిగిపోయాయి. అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఒకేసారి భారీగా పవర్ నిలిచిపోవడంతో ఏమవుతుందో
ఐక్యత చాటిన భారత్ : దీపం వెలిగించిన మోడీ
కరోనాపై పోరులో దీపం వెలిగించి ఐక్యత చాటింది భారతదేశం. కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వె�
కరోనా చీకట్లు తొలగి…వెలిగిపోతున్న భారత్
కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని ప్రధాని మోడీ ఇచ్�