Home » Darshan Tickets
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, న్యూఇయర్ (తొలి 3 రోజులు- డిసెంబరు 30, 31, జనవరి 1)కు సంబంధించిన ఉచిత టోకెన్ల కోసం నవంబరు 27 నుంచి డిసెంబరు 1 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకునే సదుపాయం ఉంది.
మొత్తం 182 గంటల దర్శన సమయంలో సామాన్య భక్తులకు 164 గంటలు కేటాయిస్తామన్నారు.
భక్తులు దళారులను నమ్మొద్దని టీటీడీ సూచించింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్, లేదా యాప్ లోనే దర్శన, సేవల టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.
ఉత్సవాలకు హాజరుకాలేని వారు ఆన్లైన్లో ఆర్జిత సేవలు చేయించుకునేందుకు రూ.1500 చెల్లించి వీడియో లింక్ ద్వారా పూజలను వీక్షించవచ్చు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగానేకాక ప్రపంచ దేశాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు తరలి వస్తుంటారు.
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. జూలై కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈనెల 18న టీటీడీ విడుదల చేయనుంది.
ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. కానీ...తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతుండడంతో పలు నిర్ణయాలు తీసుకుంది.
తిరుమల శ్రీవారి భక్తులపై కరోనా ఎఫెక్ట్ పడింది. కొండపై మళ్లీ రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టీటీడీ అలర్ట్ అయ్యింది. మరోసారి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. అంతేకాదు శ్రీవారి దర్శనాల విషయంలోనూ కండీషన్ పెట్టింది.
ap rtc good news for srivari devotees: తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు రూ.300 శీఘ్రదర్శనం టికెట్లను పొందే అవకాశం కల్పించింది ఆర్టీసీ. రోజుకు వెయ్యి శ్రీవారి దర్శనం టికెట
tirumala srivari devotees: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉచిత దర్శనం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సామాన్య భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతిలోని అలిపిరి దగ్గరున్న భూదేవి కాంప్లెక్స్లో ఈరోజు(అక్టోబర్ 26,2020) నుంచి సామాన్య భక్తులకు.. 3�