-
Home » Dasapalla Hills Land Scam
Dasapalla Hills Land Scam
MP Vijayasai Reddy : చంద్రబాబు, ఆయన సామాజికవర్గం వారికే ఎక్కువ లాభం.. దసపల్లా భూముల వివాదంపై ఎంపీ విజయసాయి రెడ్డి
October 11, 2022 / 05:59 PM IST
దసపల్లా భూములు ప్రభుత్వానికి కావదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ప్రైవేట్ భూమి అయిన దసపల్లా భూములను 22ఏ లోంచి తీసేస్తే తప్పేముందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చంద్రబాబు, ఆయన అనుచరులకే ఎక్కువ లాభం జరిగిందన్నారు.