Home » Dasapalla Lands
దసపల్లా భూములు ప్రభుత్వానికి కావదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ప్రైవేట్ భూమి అయిన దసపల్లా భూములను 22ఏ లోంచి తీసేస్తే తప్పేముందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చంద్రబాబు, ఆయన అనుచరులకే ఎక్కువ లాభం జరిగిందన్నారు.