DATE

    Telangana Inter Results 2025 Date: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు?

    April 1, 2025 / 06:07 PM IST

    పరీక్షల ఫలితాలు వచ్చాక tgbie.cgg.gov.inలో చూసుకోవచ్చు. 

    Face Mask : చర్మాన్ని కాంతివంతంగా మార్చే ఖర్జూరం ఫేస్ మాస్క్!

    May 8, 2022 / 11:54 AM IST

    ఎండు ఖర్జూరాలను 3, 5 తీసుకుని, అందులో విత్తనాలను తొలగించాలి. నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. అరకప్పు పాలను బాగా మరిగించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, అందులో విత్తనాలు తొలగించి కడిగి పెట్టుకున్న ఖర్జూరాలను పాలలో వేసి, ఒక గంట సేపు మెత్తగా నానబెట్టాలి.

    రెండేళ్లు అన్ లిమిటెడ్ ఫ్రీ డేటా, వాయిస్ కాల్స్.. రిలయన్స్ జియో బంపరాఫర్

    February 27, 2021 / 01:44 PM IST

    Jio Phone 2021 bumper Offer: భారత టెలికం రంగంలో ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో, తాజాగా మరో బంపరాఫర్ ను ప్రకటించి, పోటీలో ఉన్న ఇతర టెల్కోలకు షాక్ ఇచ్చింది. అతి త్వరలోనే తాము రూ.1,999 ధరలో కొత్త మొబైల్ ఫోన్ ను విడుదల చేస్తున్నామని ప్రకటించింది. New JioPh

    చర్చలకు సిద్దమే..తేదీని ఖరారు చేయండి : రైతు సంఘాలు

    February 8, 2021 / 08:59 PM IST

    PM Modi వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు ఆందోళన విరమించి, చర్చలకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో కోరిన నేపథ్యంలో రైతు సంఘాలు స్పందించాయి. చర్చలకు సిద్ధమేనని రైతు సంఘాలు తెలిపాయి. అయితే.. తదుపరి దశ చర్చల కోసం.. ప్రభు�

    చైనా, పాక్‌తో యుద్ధానికి మోడీ డేట్ ఫిక్స్ ..యూపీ బీజేపీ చీఫ్

    October 25, 2020 / 07:20 PM IST

    MODI Has Decided When There Will Be War With China, Pak చైనా, పాక్‌లతో ఎప్పుడు యుద్ధం చేయాలనే దానిపై ప్రధాని మోడీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారట. ప్రస్తుతం భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్న సమయంలో యుద్ధం ఎప్పుడు చేయాలో మోడీ డేట్‌ ఫిక్స్‌ చేశారం�

    క్రికెట్ పండుగ, IPL 2020 Schedule

    September 6, 2020 / 06:09 AM IST

    IPL 2020 players ruled out and replacements : ధనాధన్‌ సమరానికి వేళైంది. కరోనాతో ఆగిన IPL క్రికెట్‌ మ్యాచ్‌లు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. 2020, సెప్టెంబర్ 06వ తేదీ ఆదివా�

    అయోధ్య రామమందిర భూమి పూజకు తేదీ ఖరారు

    July 18, 2020 / 11:22 PM IST

    అయోధ్య రామమందిర ఆలయ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ కార్యక్రమం జరుగనుంది. ఆలయ అధికారులు, హిందుమత పెద్దలు సుదీర్ఘ చర్చల అనంతరం (జూలై 29, 2020)న భూమి పూజ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఒకవేళ అది సాధ్యం కాకపో�

    ఆధార్ – పాన్ లింక్ గడువు పొడిగింపు

    December 31, 2019 / 05:25 AM IST

    పాన్ నెంబర్ ఆధార్ కార్డుతో తప్పని సరిగా అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే డెడ్ లైన్ ను డిసెంబర్ 31, 2019 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి ఆ డెడ్ లైన్ ను మార్చి 31,2020 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న�

    అలర్ట్ : కొత్త సంవత్సరంలో తేదీతో జాగ్రత్త

    December 27, 2019 / 10:54 AM IST

    త్వరలో రాబోయే కొత్త సంవత్సరం లో తేదీ వేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త సంవత్సరం తేదీ కొన్ని చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. చెక్కులు, డాక్యుమెంట్లు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే పరిస్ధితి తారుమారయ్యే అ

    ఊరట : ఛానళ్ల సెలక్షన్ మరో రెండు నెలలు

    February 12, 2019 / 04:25 PM IST

     టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కొత్త టారిఫ్ విధానం కింద గతంలో జనవరి 31వరకు ఛానళ్ల జాబితాను ఎంచుకునేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది. మార్చి 31,2019వరకు యూజర్లు తమకు కావాల్సిన ఛానళ్లను ఎంచుకోవచ్చని తెలిపింది. ఛానళ్లను

10TV Telugu News