Home » DATE
పరీక్షల ఫలితాలు వచ్చాక tgbie.cgg.gov.inలో చూసుకోవచ్చు.
ఎండు ఖర్జూరాలను 3, 5 తీసుకుని, అందులో విత్తనాలను తొలగించాలి. నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. అరకప్పు పాలను బాగా మరిగించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, అందులో విత్తనాలు తొలగించి కడిగి పెట్టుకున్న ఖర్జూరాలను పాలలో వేసి, ఒక గంట సేపు మెత్తగా నానబెట్టాలి.
Jio Phone 2021 bumper Offer: భారత టెలికం రంగంలో ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో, తాజాగా మరో బంపరాఫర్ ను ప్రకటించి, పోటీలో ఉన్న ఇతర టెల్కోలకు షాక్ ఇచ్చింది. అతి త్వరలోనే తాము రూ.1,999 ధరలో కొత్త మొబైల్ ఫోన్ ను విడుదల చేస్తున్నామని ప్రకటించింది. New JioPh
PM Modi వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు ఆందోళన విరమించి, చర్చలకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో కోరిన నేపథ్యంలో రైతు సంఘాలు స్పందించాయి. చర్చలకు సిద్ధమేనని రైతు సంఘాలు తెలిపాయి. అయితే.. తదుపరి దశ చర్చల కోసం.. ప్రభు�
MODI Has Decided When There Will Be War With China, Pak చైనా, పాక్లతో ఎప్పుడు యుద్ధం చేయాలనే దానిపై ప్రధాని మోడీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారట. ప్రస్తుతం భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్న సమయంలో యుద్ధం ఎప్పుడు చేయాలో మోడీ డేట్ ఫిక్స్ చేశారం�
IPL 2020 players ruled out and replacements : ధనాధన్ సమరానికి వేళైంది. కరోనాతో ఆగిన IPL క్రికెట్ మ్యాచ్లు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. 2020, సెప్టెంబర్ 06వ తేదీ ఆదివా�
అయోధ్య రామమందిర ఆలయ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ కార్యక్రమం జరుగనుంది. ఆలయ అధికారులు, హిందుమత పెద్దలు సుదీర్ఘ చర్చల అనంతరం (జూలై 29, 2020)న భూమి పూజ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఒకవేళ అది సాధ్యం కాకపో�
పాన్ నెంబర్ ఆధార్ కార్డుతో తప్పని సరిగా అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే డెడ్ లైన్ ను డిసెంబర్ 31, 2019 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి ఆ డెడ్ లైన్ ను మార్చి 31,2020 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న�
త్వరలో రాబోయే కొత్త సంవత్సరం లో తేదీ వేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త సంవత్సరం తేదీ కొన్ని చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. చెక్కులు, డాక్యుమెంట్లు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే పరిస్ధితి తారుమారయ్యే అ
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కొత్త టారిఫ్ విధానం కింద గతంలో జనవరి 31వరకు ఛానళ్ల జాబితాను ఎంచుకునేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది. మార్చి 31,2019వరకు యూజర్లు తమకు కావాల్సిన ఛానళ్లను ఎంచుకోవచ్చని తెలిపింది. ఛానళ్లను