Home » DAYS
Odisha’s Muktikant Biswal : ఢిల్లీలో రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ..ఢిల్లీ సరిహద్దులో భారీ ఎత్తున్న రైతులు నిరసనలు చేపడుతున్నారు. వీరు చేపడుతున్న ఆందోళనలకు పలువురు మద్దతు తెలియచేస్తున్న సం�
Hyderabad Rains Be Alert two days : హైదరాబాద్లో వరుణుడు సెకండ్ ఇన్సింగ్ మొదలుపెట్టాడు. గత వర్షం బీభత్సం, విధ్వంసాన్ని మర్చిపోయేలోపే.. మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందన్న వాతావరణశాఖ… ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. భాగ�
టీడీపీ నేత మేక భాస్కర్ రావు హత్య కేసు మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర మెడకు చుట్టుకుంది. రవీంద్రను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కొల్
ఉపరితల ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో రాగల మూడు రోజులు గ్రేటర్ హైదరాబాద్ లో అకడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ్టితో 50 రోజులకు చేరింది. బేషరతుల్లేకుండా విధుల్లోకి తీసుకుంటామని జేఏసీ ప్రకటించి 3 రోజులవుతోంది. కానీ.. కార్మికుల భవితవ్యంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే అభిప్రాయంతో ఉన్�
నరేంద్రమోడీ పాలనలో దేశ ఆర్థిక రంగం కుదేలైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో బుధవారం(ఫిబ్రవరి-13,2019) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మోడీ పాలనలో రైతులు ఆత్మ�