DAYS

    రైతులకు మద్దతుగా..రహదారిపై విగ్రహాలతో శిల్పి నిరసన

    February 20, 2021 / 01:36 PM IST

    Odisha’s Muktikant Biswal : ఢిల్లీలో రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ..ఢిల్లీ సరిహద్దులో భారీ ఎత్తున్న రైతులు నిరసనలు చేపడుతున్నారు. వీరు చేపడుతున్న ఆందోళనలకు పలువురు మద్దతు తెలియచేస్తున్న సం�

    హైదరాబాద్ లో వరుణుడు సెకండ్ ఇన్నింగ్స్,.రెండు రోజులు జాగ్రత్త

    October 19, 2020 / 07:05 AM IST

    Hyderabad Rains Be Alert two days : హైదరాబాద్‌లో వరుణుడు సెకండ్‌ ఇన్సింగ్‌ మొదలుపెట్టాడు. గత వర్షం బీభత్సం, విధ్వంసాన్ని మర్చిపోయేలోపే.. మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందన్న వాతావరణశాఖ… ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. భాగ�

    మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్..మచిలీపట్నం సబ్ జైలుకు తరలింపు

    July 4, 2020 / 11:49 PM IST

    టీడీపీ నేత మేక భాస్కర్ రావు హత్య కేసు మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర మెడకు చుట్టుకుంది. రవీంద్రను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కొల్

    రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్ లో వర్షాలు

    March 27, 2020 / 06:27 PM IST

    ఉపరితల ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో రాగల మూడు రోజులు గ్రేటర్‌ హైదరాబాద్ లో అకడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

    ఆర్టీసీ సమ్మె @ 50 రోజులు : వీఆర్ఎస్ యోచన?

    November 23, 2019 / 12:35 AM IST

    ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ్టితో 50 రోజులకు చేరింది. బేషరతుల్లేకుండా విధుల్లోకి తీసుకుంటామని జేఏసీ ప్రకటించి 3 రోజులవుతోంది. కానీ.. కార్మికుల భవితవ్యంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే అభిప్రాయంతో ఉన్�

    రోజులు లెక్కపెట్టుకో..మోడీకి బాబు వార్నింగ్

    February 13, 2019 / 12:43 PM IST

    నరేంద్రమోడీ పాలనలో దేశ ఆర్థిక రంగం కుదేలైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో బుధవారం(ఫిబ్రవరి-13,2019) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మోడీ పాలనలో రైతులు ఆత్మ�

10TV Telugu News