dead farmers

    25వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు..చనిపోయిన అన్నదాతలకు నివాళులు

    December 20, 2020 / 02:05 PM IST

    protest of farmers reaching the 25th day : కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తోన్న ఆందోళనలు 25వ రోజుకు చేరాయి. రోజురోజుకు అన్నదాత ఉద్యమం ఉధృతమవుతోంది. అటు కేంద్రం, ఇటు రైతులు పట్టువీడటం లేదు. ఎవరికి వారే పట్టుదలకు పోతున్నారు. రైతులు ఆందోళనలు కంటిన్యూ అవుతున�

10TV Telugu News