DEATH CELLS

    ఉరికి రెడీ…డెత్ సెల్స్ కి నిర్భయ దోషుల తరలింపు

    January 17, 2020 / 08:24 AM IST

    నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను గురువారం(జనవరి-16,2020) ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్ 3కి షిఫ్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నలుగురు దోషులు పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లను ఉరితీసే ఏర్పాట్లలో బిజీగా ఉ�

10TV Telugu News