Home » death mistary
నెల్లూరు జిల్లాలో గూడూరు తేజస్విని అనే ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.