death Rate

    Covid-19 : కరోనా కారణంగా రెండేళ్లు తగ్గిన జీవిత కాలం

    October 23, 2021 / 01:58 PM IST

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారత దేశ ప్రజల ఆయుర్ధాయం సగటున రెండేళ్లు తగ్గిందని ఇంట‌ర్నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ పాపులేష‌న్‌ స్ట‌డీస్ అనె సంస్ధ(ఐఐపీఎస్) వెల్లడిం

    గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. భారీగా పెరిగిన రికవరీ రేటు

    September 29, 2020 / 05:12 PM IST

    corona cases in telugu states: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇన్నాళ్లూ ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన కరోనావైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు భారీగా తగ్గాయి. అలాగే డెత్ రేట్ తగ్గింది. అదే సమయంలో రికవరీ ర

    కేసులు పెరుగుతున్నా, ఇండియాలో తగ్గుతున్న కరోనా మరణాల రేటు

    August 12, 2020 / 09:06 AM IST

    ఇండియాలో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొద్ది వారాల క్రితం వరకూ కేసులు పెరుగుతుంటే దాంతో పాటు చావు రేటు పెరుగుతూ వస్తుంది. జూన్ నెల మధ్య నుంచి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇన్ఫెక్టెడ్ కేసులు కంటే ఎక్కువగా నమోదవుతున్న చావులు త�

    చైనా,దక్షిణకొరియా కన్నా భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువ

    May 3, 2020 / 12:13 PM IST

    3.3శాతంతో ప్రపంచంలోనే కరోనా మరణాల రేటు అతితక్కువగా ఉన్న దేశంగా భారత్ నిలిచింది. కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనా, ఆ తర్వాత వైరస్ వేగంగా వ్యాప్తి చెందిన దక్షిణ కొరియా దేశాలతో పోల్చితే మనదేశంలో కూడా మరణాల శాతం తక్కువగా ఉందని అధికారులు

    దేశంలో గత 24 గంటల్లో 1,718 కరోనా పాజిటివ్ కేసులు

    April 30, 2020 / 01:30 PM IST

    దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,718 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 33,050కు చేరింది. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య పెరిగిందని, గత 24 గంటల్లో 630 మంది బాధితులు కోలుకున్నారని కే�

10TV Telugu News