Home » death toll rises to 86
పంజాబ్లో కల్తీ మద్యం కల్లోలం సృష్టిస్తోంది. కల్తీ మద్యం తాగిన వారు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. మూడు జిల్లాల్లో శుక్రవారానికి 39మంది చనిపోగా.. శనివారానికి(ఆగస్టు 1,2020) ఆ సంఖ్య గణనీయంగా పెరిగి 86కి చేరింది. నిన్న ఒక్కరోజే 47 మంది ప్రాణాలు వదిలారు. �