death warrants

    నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1 ఉదయం 6గంటలకు ఉరి

    January 17, 2020 / 11:23 AM IST

    నిర్భయ కేసులో దోషులైన నలుగురిని ఫిబ్రవరి 1న ఉరి వేయనున్నట్లు ఢిల్లీ కోర్టు వెల్లడించింది. కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా జనవరి 22న వేయాల్సిన ఉరిని వాయిదా వేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు తన ఉరిని వాయిదా వేయాలంటూ ముఖేశ్ సింగ్ పెట్టుకున�

10TV Telugu News