-
Home » deaths
deaths
4 నెలల్లో 40 మంది మృతి.. గుంటూరు జిల్లా తురకపాలెంలో భయం భయం.. అసలేం జరుగుతోంది?
September 5, 2025 / 10:20 PM ISTతురకపాలెంలో ప్రజలు ఎందుకు ఇలా చనిపోతున్నారు? గ్రామంలో మరణాల మిస్టరీ వీడేనా..
Nanded hospital : నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 35కు పెరిగిన మృతుల సంఖ్య
October 4, 2023 / 06:25 AM ISTమహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాల సంఖ్య 35కు పెరిగింది. నాందేడ్లోని డాక్టర్ శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మరణించిన వారి సంఖ్య 24 నుంచి మంగళవారం నాటికి 35కి పెరిగింది....
COVID-19: కొనసాగుతున్న కరోనా ఉధృతి.. 20 వేలు దాటిన కరోనా కేసులు
July 29, 2022 / 12:21 PM ISTదేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,409 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది మరణించారు. నాలుగు రోజుల క్రితం వరకు 15 వేలకు చేరిన కేసులు…
Corona Cases : దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు, 13 మరణాలు
June 24, 2022 / 11:17 AM ISTప్రస్తుతం దేశంలో 88,284 యక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో 0.20 శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటి రేటు 4.32 శాతానికి చేరింది. దేశంలో ఇప్పటివరకు 4,33,62,294 కరోనా కేసులు, 5,24,954 మరణాలు నమోదు…
Coronavirus: దేశంలో తగ్గిన కరోనా కేసులు
February 10, 2022 / 10:17 AM ISTదేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 67 వేల 84 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
Coronavirus Update: దేశంలో తగ్గిన యాక్టీవ్ కరోనా కేసులు.. లేటెస్ట్ లెక్కలు ఇవే!
November 15, 2021 / 10:24 AM ISTభారతదేశంలో కరోనా వినాశనం ఇంకా పూర్తిగా ముగియలేదు. ప్రతిరోజూ దాదాపు 10 వేల కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
Corona : తెలంగాణలో కొత్తగా 173 కరోనా కేసులు, ఒకరు మృతి
November 9, 2021 / 09:29 PM ISTతెలంగాణలో కొత్తగా 173 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 61 కేసులు నమోదు అయ్యాయి.
Corona Cases : దేశంలో కొత్తగా 16,326 కరోనా కేసులు, 666 మరణాలు
October 23, 2021 / 11:27 AM ISTకరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 16,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 666 మంది మరణించారు.
Kerala : కేరళలో తగ్గని కోవిడ్ ఉధృతి..కొత్తగా 11వేల కేసులు,120 మరణాలు
October 8, 2021 / 09:17 PM ISTకేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.
Corona Cases : ఏపీలో కొత్తగా 771 కరోనా కేసులు, 8 మంది మృతి
September 28, 2021 / 07:40 PM ISTఏపీలో కొత్తగా 771 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24గంటల్లో వైరస్ బారినపడి 8 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,48,230 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.