Home » deaths
మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాల సంఖ్య 35కు పెరిగింది. నాందేడ్లోని డాక్టర్ శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మరణించిన వారి సంఖ్య 24 నుంచి మంగళవారం నాటికి 35కి పెరిగింది....
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,409 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది మరణించారు. నాలుగు రోజుల క్రితం వరకు 15 వేలకు చేరిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో 88,284 యక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో 0.20 శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటి రేటు 4.32 శాతానికి చేరింది. దేశంలో ఇప్పటివరకు 4,33,62,294 కరోనా కేసులు, 5,24,954 మరణాలు నమోదు అయ్యాయి.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 67 వేల 84 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
భారతదేశంలో కరోనా వినాశనం ఇంకా పూర్తిగా ముగియలేదు. ప్రతిరోజూ దాదాపు 10 వేల కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
తెలంగాణలో కొత్తగా 173 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 61 కేసులు నమోదు అయ్యాయి.
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 16,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 666 మంది మరణించారు.
కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.
ఏపీలో కొత్తగా 771 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24గంటల్లో వైరస్ బారినపడి 8 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,48,230 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 26 వేల 041 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా..276 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 29 వేల 621 మంది కోలుకున్నారు.