Home » .deaths
భారతదేశంలో మళ్లీ కొవిడ్ కేసులు ప్రబలుతున్నాయి. దేశంలో తాజాగా 335 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మహమ్మారితో బాధపడుతున్న అయిదుగురు మరణించడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేరళ రాష్ట్రంలో నలుగురు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకరు కరోనాతో మర�
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లా గోశాలలో ఆవులు మరణించిన ఘటన సంచలనం రేపింది. మరణించిన ఆవుల కళేబరాలను కుక్కలు పీక్కుతింటున్న వీడియో వైరల్ గా మారింది....
నైజీరియా దేశంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది.క్వారా రాష్ట్రంలోని నదిలో పడవ బోల్తా పడిన దుర్ఘటనలో 103 మంది మరణించారు.ఉత్తర మధ్య నైజీరియాలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న అతిథులను తీసుకువెళుతున్న పడవ నదిలో మునిగిపోవడంతో 103 మంది మునిగిపోయారని నైజ�