Home » Deaths in Ukraine
తూర్పు యుక్రెయిన్లోని క్రామటోర్స్క్ రైల్వే స్టేషన్లో శుక్రవారం జరిగిన రాకెట్ దాడిలో దాదాపు 30 మందికి పైగా పౌరులు మృతి చెందారు.
యుద్ధం కారణంగా మృతి చెందిన వారి శవాలను పూడ్చేందుకు కూడా సమయం ఇవ్వకుండా రష్యా సైన్యం దాడులకు తెగబడుతుంది.