Home » deaths
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో రోజుల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా
అగ్రరాజ్యంపై కరోనా(COVID-19) మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు అమెరికన్లు వణికిపోతున్నారు. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడం ఆందోళనకరంగా పరిణమించింది.న్యూయార్క్ లో 75,983 కేసులు నమోదు అవగా,న్యూజ�
భారత్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 1721 మందికి కరోనా సోకగా,48 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 150 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 325 పాజిటివ్ కేసులు,12 మంది మరణాలు నమోదయ్యాయి. కేరళలో 241 పాజిటివ్
అగ్రరాజ్యంపై కరోనా(COVID-19) మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు అమెరికన్లు వణికిపోతున్నారు. రోజుకి వందల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటూ అగ్రరాజ్యంలో కరోనా… భీతావహ వాతావరణ సృష్టిస్తోంది. ఇద్దరు భారతీయులు కూడా కరోనా కాటుకు బలయ్యారు. మ�
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1000దాటింది. ఇప్పటివరకు దేశంలో 1024 కరోనా కేసులు నమోదయ్యాయని,27మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వెస్ట్ బెంగాల్,తమిళనాడు,పంజాబ్,కేరళ,జమ్మూకశ్మీర్,హిమాచల్ ప్రదేశ
6కోట్ల జనాభా ఉన్న ఇటలీని కరోనా కాటు వేసింది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 10వేలు దాటింది. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనా కంటే ఇటలీలోనే ఎక్కువగా కరోనా మరణాలు నమోదయ్యాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశం ఇటలీనే. ఇటలీల�
ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్(COVID-19)5కోట్ల కన్నా తక్కువ జనాభా ఉన్న స్పెయిన్ ను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. స్పెయిన్ లో గడిచిన 24గంటల్లో 838మంది కరోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఆదివారం(మార్చి-29,2020) ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్ర�
ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్(COVID-19)5కోట్ల కన్నా తక్కువ జనాభా ఉన్న స్పెయిన్ ను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. స్పెయిన్ లో గడిచిన 24గంటల్లో 769మంది ప్రాణాలు కోల్పోయినట్లు శుక్రవారం(మార్చి-27,2020) ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిప�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(COVID-19) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య 4లక్షల 79వేల 840గా ఉండగా,21,576మంది ప్రాణాలు కోల్పోయారు. 1లక్షా 15వేల 796మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్ లో కరోనా సోకిన వారి సంఖ్య 6