deaths

    అమెరికా కన్నా భారత్ లోనే ఎక్కువ కరోనా మరణాలు

    July 7, 2020 / 03:28 PM IST

    భార‌త్‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు ల‌క్ష‌లు దాటింది. మరోవైపు దేశంలో కరోనా మరణాల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో నమోదైన కోవిడ్-19 మరణాల కంటే భారత్‌లో నమోదైన కరోనా మరణాలే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళనకు గ�

    ఏపీలో కొత్తగా 837 కేసులు..8 మంది మృతి

    July 3, 2020 / 01:33 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. రోజూ వందల సంఖ్యలో కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38 వేల 898 మంది నమూనాలను పరీక్షించారు. 837 మంది వైరస్ బారిన పడ్డారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. వీర�

    3లక్షలకు చేరువలో కరోనా మరణాలు

    May 14, 2020 / 05:37 AM IST

    ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేయడంలో బిజీగా ఉన్నాయి. కరోనా అనే ఓ చిన్న వైరస్… చైనా లోని వూహాన్ సిటీ నుంచి 213దేశాలకు పాకి లక్షల మంది ప్రాణాలు తీస్తుంది. అయితే కొంతమంది ఈ కంటి కనిపించని శుత్రువతో యుద్ధం చేసి విజయ�

    1000దాటిన కరోనా మరణాలు…వేగంగా స్పందించడం వల్లే 130కోట్ల జనాభా ఉన్న భారత్ లో కరోనా కంట్రోల్

    April 29, 2020 / 05:46 AM IST

    భారత్ లో కరోనా మరణాల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 1,007మంది కరోనా సోకి మరణించారు. గడిచిన 24గంటల్లోనే అత్యధికంగా దేశవ్యాప్తంగా73కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఒకరోజులో ఇన్నికరోనా మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి. గడిచిన 10రోజుల్లో �

    గుజరాత్ మరణాలకు కారణం అవుతున్న వూహాన్ L- టైప్ కరోనా వైరస్

    April 27, 2020 / 06:57 AM IST

    వూహన్‌లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్.. ఈ జాతి వైరస్‌లలో 30రకాలు ఉన్నాయి. ఈ వైరస్ మన దేశంలో విస్తరిస్తుండగా.. గుజరాత్ రాష్ట్రంలో కూడా సెగలు పుట్టిస్తుంది. COVID-19 మరణాల రేటు కరోనా వైరస్  L- రకం జాతి కారణంగా ఎక్కువగా ఉండవచ్చునని

    మీ వాళ్లు చనిపోయారు.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకొంటున్నారు

    April 25, 2020 / 06:56 AM IST

    కరోనా బాధిత మృతులు అనాథ శవాలుగా మారారు. కరోనా మృతదేహాల విషయంలో వారి బంధువులు కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దహన సంస్కారాలకే కాదు, కనీసం చివరి చూపు కోసం కూడా రావడం లేదు. అనాథ శవాల మాదిరిగా ఆస్పత్రిల్లోనే వదిలేసి వెళ్తున్నారు. హైద�

    భారత్ లో కరోనా కేసులు 24, 506… మృతులు 779

    April 25, 2020 / 06:07 AM IST

    భారత దేశాన్ని కరోనా మహమ్మారి విణికిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మృతులు కూడా అంతకంతకూ పెరుగుుతున్నారు. దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 24 వేల 596కు చేరింది. 779 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 18 వేల 668 యాక్టివ్ కేసులు ఉండగా, 5 �

    యాపిల్ ను గట్టిగా కొరికిన కరోనా : న్యూయార్క్ లో కోవిడ్-19 విలయతాండవానికి కారణం ఇదే

    April 13, 2020 / 07:54 AM IST

    అమెరికాలో కరోనా కేసులు,మరణాలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా రికార్డు స్థాయిలో అగ్రరాజ్యంలో కరోనా కేసులు,మరణాలు నమోదవుతున్నాయి. ఎంత ప్రయత్నించినా కరోనాకు అమెరికా అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఇప్పటివరకు అమ

    భారత్ లో 8వేలు దాటిన కరోనా కేసులు…24 గంటల్లో 34 మరణాలు

    April 12, 2020 / 05:42 AM IST

    కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇవాళ(ఏప్రిల్-12,2020)ఉదయం కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కేంద్రం తెలిపిన ప్రకారం…భారత్‌ లో ఇప్పటివరకు 8,356కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 273కు చేరినట్లు కేంద్ర ఆరోగ్�

    ప్రపంచవ్యాప్తంగా కాటేస్తున్న కరోనా…లక్ష దాటిన మృతుల సంఖ్య…16 లక్షలకుపైగా బాధితులు

    April 10, 2020 / 05:19 PM IST

    కరోనా భూతం ప్రపంచాన్ని కబళిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షా 260మంది మరణించారు. మొత్తంగా ఇప్పటివరకు 16లక్షల 40వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

10TV Telugu News