deaths

    తెలంగాణలో కొత్తగా రెండు వేల కేసులు

    September 24, 2020 / 09:21 AM IST

    కరోనా కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకు పెరిగిపోతూ ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 23వ తేదీ సెప్టెంబర్ 2020న రాత్రి 8గంటల వరకు 55,318 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,176 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్�

    కరోనా నుంచి కోలుకుంటున్న భారత్… ఒక్కరోజులో లక్ష మంది డిశ్చార్జ్ అయ్యారు

    September 22, 2020 / 10:30 AM IST

    భారతదేశంలో గత నాలుగు రోజులుగా, కొత్తగా వస్తున్న కరోనా రోగుల కంటే ఎక్కువ మంది కోలుకుంటున్నవారు కనిపిస్తున్నారు. రోజువారీ రికవరీల రేటు ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువగా ఉంది. గత 24 గంటల్లో దేశంలో 75వేల కొత్త కరోనా కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,053 మంద�

    Telangana లో Corona కేసులు..GHMC లో 277 కేసులు

    September 15, 2020 / 11:24 AM IST

    తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 58 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 60 వేల 571కు చేరింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటివరకు 55 వేల 720 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో క�

    దేశంలో రికార్డు స్థాయిలో కొత్తగా కరోనా కేసులు

    August 21, 2020 / 10:18 AM IST

    ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా కేసులు భారతదేశంలోనే పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 68,898 మందికి కరోనా సోకింది. భారతదేశంలో కరోనా సంక్రమణ ఎంత వేగంగా వ్యాపిస్తుందో, రోజూ పెరుగుతున్న కేసుల సంఖ్యను బట్టి అంచనా వేయవచ్చు. ఇదే సమయంలో దే�

    దేశంలో 50వేల కరోనా మరణాలు.. 26 లక్షలు దాటిన కేసులు

    August 17, 2020 / 10:44 AM IST

    భారతదేశంలో 26 లక్షలకు పైగా ప్రజలు ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడ్డారు. సుమారు 51 వేల మంది చనిపోయారు. ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా కేసులు భారతదేశంలోనే పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 57,981 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో 941 మంది మరణించారు. భార�

    దేశంలో యాభై వేలకు చేరువలో కరోనా మరణాల సంఖ్య

    August 16, 2020 / 11:04 AM IST

    భారతదేశంలో ఇప్పటివరకు 25 లక్షలకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. సుమారు 50 వేల మంది మరణించారు. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 63 వేల కరోనా కేసులు బయటపడ్డాయి. ఇదే సమయంలో 944 మంది చనిపోయారు. అమ�

    ఏపీలో కొత్తగా 9,996 కరోనా కేసులు, 82 మంది మృతి

    August 13, 2020 / 05:07 PM IST

    ఏపీలో కొత్తగా 9,996 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 82 మంది మృతి చెందారుు. 55,692 శాంపిల్స్ ను పరీక్షించగా 9996 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గడచిన 24 గంటల్లో 9499 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 27,05, 4

    ఏపీలో 24 గంట్లలో 9,024 కరోనా కేసులు, 87 మంది మృతి

    August 11, 2020 / 09:13 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 9,024 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 58,315 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 9,024 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా పరీక్షల్లో 27,407 ట్రూనాట్‌ పద్ధతిలో, 30,908 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. ఇప్

    ఇండియాలో వారంలో 5,500 కరోనా మరణాలు.. 18.55 లక్షలు దాటిన కేసులు

    August 4, 2020 / 11:44 AM IST

    భారతదేశంలో కరోనా కేసుల రికార్డు బద్దలు కొడుతోంది. రోజురోజుకు కరోనా కేసులు ప్రపంచంలో పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతి రోజు, భారతదేశానికి అత్యధిక కేసులు వస్తుండగా.. కరోనా కారణంగా అత్యధిక మరణాలు కూడా భారతదేశంలోనే చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయంలో అమెర�

    భయపెడుతున్న గణాంకాలు: నిమిషానికి 36మందికి కరోనా.. గంటకు 32కి పైగా మరణాలు

    July 30, 2020 / 01:46 PM IST

    కరోనా వైరస్ గణాంకాలు దేశంలో భయంకరంగా కనిపిస్తున్నాయి. భారతదేశంలో సంక్రమణ ఇప్పటికీ అమెరికా, బ్రెజిల్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ, సంక్రమణ పెరుగుతున్న రేటు ఆందోళన కలిగిస్తుంది. గత 24గంటల్లో అంటే బుధవారం (29 జులై 2020) ఉదయం 8 గంటల నుంచి గురువారం(30 జులై 202

10TV Telugu News