Home » deaths
మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం(మార్చి-17,2021) రాష్ట్రవ్యాప్తంగా 23,719కొత్త కరోనా కేసులు,84కోవిడ్ మరణాలు నమోదైనట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మంగళవారం నమోదైన కేసుల కన్నా ఇది దాదాపు 30శాతం అధికమని తెలిపింది.
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా మరోసారి కలకలం రేపుతోంది.
Maharashtra govt మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 51 వేలకు చేరింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు దాదాపు మూడు వేల పాజిటివ్ కేసులు, 50కి పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,21,184కు, మరణాల సం�
people Difficulties of Telangana in the Gulf : ఎడారి దేశంలో.. తెలంగాణ వాసుల బతుకులు తడారిపోతున్నాయి. తెలిసి.. తెలిసి కొందరు.. అసలేం తెలియక ఇంకొందరు.. అర్థమయ్యేలోపే అంతా మోసపోతున్నారు. ఇక్కడి నుంచి ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్తున్నారు. తీరా అక్కడికెళ్లాక.. పరిస్థితులన్నీ తలకి�
U.S. sees record-high daily COVID-19 deaths అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన రోజే దేశంలో కరోనా మరణాలు రికార్డు స్థాయికి చేరుకున్నారు. బుధవారం ఒక్కరోజే అమెరికాలో రికార్డుస్థాయిలో 4,383 కరోనా మరణాలు నమ
COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. కానీ..ముందు వేల సంఖ్యలో కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 862 కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య మరియు కుటు�
America corona:అమెరికాను కరోనా మహమ్మారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రోజు రోజుకు అగ్ర రాజ్యంలో కేసుల తీవ్రత మరింత పెరుగుతోంది. వాతావరణంలో అనూహ్యంగా వచ్చిన మార్పులు.. ప్రజలు మాస్కులు, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతుండటంతో రికార్డు స్థాయిలో కేసులు నమో
121 covid deaths In last 24 Hours in Delhi : కరోనా మహమ్మారి మరోసారి ఢిల్లీ నగరాన్నివణికిస్తోంది. గత నాలుగురోజులుగా కరోనా మృతుల సంఖ్య పెరుగూతూ వస్తోంది. గత 24 గంటల్లో 121 మంది కరోనా బాధితులు మరణించారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 8,512 దాటింది. https://10tv.in/astrazeneca-covid-19-vaccine-can-be-90-e
Corona : తెలంగాణలో కరోనా కేసులు కంట్రోల్ కావడం లేదు. కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కోలుకున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 2,239 కేసులు నమోదయ్యాయని, 2,281 మంది ఒక్కరోజే కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య �
కరోనా కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకు పెరిగిపోతూ ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 23వ తేదీ సెప్టెంబర్ 2020న రాత్రి 8గంటల వరకు 55,318 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,176 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్�