Home » deaths
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఇప్పుడు 13 వేల కేసులు రికార్డవుతున్నాయి. తాజాగా..24 గంటల 13 వేల 400 మందికి కరోనా సోకింది. 94 మంది చనిపోయారు.
తెలంగాణలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 2 వేల 982 కేసులు నమోదయ్యాయి. 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా GHMC పరిధిలో 436 కేసులు రికార్డ్ అయ్యాయి.
ఏపీ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవలే 20 వేల కేసులకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మొన్న 12 వేల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా..24 గంటల 18 వేల 285 మందికి కరోనా సోకింది. 99 మంది చనిపోయారు.
విజయనగరం జిల్లాలో కరోనా మరణాలు జిల్లా వాసుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఓ వైపు పాజిటివ్ కేసులు తగ్గినప్పటికీ.. మరణాలు మాత్రం పెరుగుతున్నాయి.
ఏపీ రాష్ట్రంలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 22 వేల 517 మందికి కరోనా సోకింది.
Corona in Telangana : తెలంగాణలో మెల్లిమెల్లిగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుననట్లే అనిపిస్తోంది. 4 వేల 305 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. వైరస్ సోకి..29 మంది ప్రాణాలు వదిలారు. 6 వేల 361 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఒకే రోజు 57
ఏపీ రాష్ట్రంలో కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 22 వేల 399 మందికి కరోనా సోకింది.
కరోనా మరణం లేని ఓ రోజు
భారత్లో కరోనా ఇంతగా వ్యాపించిపోవటానికి..ఇన్ని మరణాలు సంభవించటంపై అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ (ఎన్ఐఏఐడీ) డైరెక్టర్, అధ్యక్షుడు బైడెన్ ముఖ్య సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా పరిస్థితిని తక్కువగా అంచనావ�
శ్మశానంలో ధరల పట్టిక గురించి బహుశా ఎప్పుడూ..ఎక్కడా విని ఉండం. కానీ ఈ కరోనా కాలంలో అసాధ్యాలు సుసాధ్యాలు అవుతున్నాయి. ఈ కరోనా కేసుల మరణాలు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో కరోనాతో చనిపోతే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయటానికి ఇంత..సాధారణ మరణమైత�