Home » deaths
దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 88 రోజుల కనిష్ఠ స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశ రాజధానిలో ఢిల్లీలో ఆదివారం 124 కొత్త కోవిడ్ కేసులు,ఏడు మరణాలు నమోదయ్యాయి.
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గిపోతోంది. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 5 వేల 674 మందికి కరోనా సోకింది. 45 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 65 వేల 244 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 269 మంది చనిపోయారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 4 వేల 549 మందికి కరోనా సోకింది. 59 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
మరణ మృదంగం మ్రోగిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ఎట్టకేలకు తగ్గుముఖం పట్టినా కూడా మరణాలు సంఖ్య మాత్రం తగ్గలేదు. దేశంలో రోజువారీ కేసులు 70 రోజుల తర్వాత తగ్గాయి. కానీ, మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తుంది.
గత 24 గంటల్లో 238 కొత్త కోవిడ్ కేసులు బయటపడినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కరోజులో 504 వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా..24 మంది చనిపోయారు. 14,01,977 రికవరీ అయ్యారు. మొత్తం రాష్ట్రంలో 24 వేల 772 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3922గా ఉన్న
తెలంగాణలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. దీంతో లాక్ డౌన్ లో ప్రభుత్వం సడలింపులు ప్రకటిస్తోంది. గత 24 గంటల్లో 1798 కేసులు నమోదయ్యాయని, 14 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
శంలో కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోండగా.. మరణాలు మాత్రం తగ్గట్లేదు. గతనెల 4.14 లక్షల వరకు చేరుకున్న పాజిటివ్ కేసులు ఇప్పుడు లక్షా 20వేలకు చేరుకున్నాయి. ఇదే సమయంలో 3380 మంది చనిపోయారు.
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతున్నాయి. అయితే..గతంలో నమోదైన కేసుల కంటే..ఇప్పుడు తక్కువగా నమోదు కావడం ఊరటనిస్తోంది. కొత్తగా 1,34,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2 వేల 887 మంది చనిపోయారు.
దేశంలో హడలెత్తించిన కరోనా సెకండ్ వేవ్ ఎట్టకేలకు తగ్గుముఖం పడుతుంది. దేశంలో వరుసగా నాలుగో రోజూ కరోనా కేసులు 10శాతం కంటే ఎక్కువగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 52వేల 644 కొత్త కేసులు మాత్రమే దేశంలో నమోదయ్యాయి.