deaths

    తెలంగాణలో 24 గంటల్లో 1,610 కరోనా కేసులు

    July 28, 2020 / 09:46 PM IST

    తెలంగాణలో కొత్తగా 1,610 కరోనా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం (జులై 28, 2020) రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. కరోనాతో 9 మంది చనిపోయారని వివరించారు. జీహెచ్‌ఎంసీ �

    ఏపీలో కొత్తగా 7813 కరోనా కేసులు..52 మంది మృతి

    July 25, 2020 / 08:41 PM IST

    ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో కొత్తగా 7813 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో 90 వేలకు చేరువలో ఉన్నాయి. రాష్ట్రంలో 88,671 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ కరోనాతో 52

    ఏపీపై కరోనా పంజా…80,858 పాజిటివ్ కేసులు.. 933 మంది మృతి

    July 24, 2020 / 07:28 PM IST

    ఏపీపై కరోనా మరోసారి పంజా విసిరింది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 48,114 శాంపిల్స్ ని పరీక్షించగా 8,147 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ చేశారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 80,858కు చేరింది. కరోనాతో ఇవాళ 49 మంది చ�

    కరోనా మరణాల్లో అమెరికాను దాటేసిన ఇండియా: 24 గంటల్లో 40 వేలకు పైగా కేసులు

    July 20, 2020 / 11:36 AM IST

    దేశంలో కరోనా వైరస్ వేగం పుంజుకుంది. ఒక్క రోజులో మరణాల విషయంలో, భారతదేశం ఈ రోజు అమెరికాను దాటేసింది. గత 24 గంటల్లో దేశంలో 681 మంది మరణించగా, అమెరికాలో 392 మంది చనిపోయారు. అదే సమయంలో ఒక రోజులో 40 వేల 225 కొత్త కేసులు దేశంలో నమోదయ్యాయి. ఇదే దేశంలో నమోదైన అత్�

    తెలంగాణలో కరోనా ఉగ్రరూపం : కొత్తగా 1296 కేసులు

    July 20, 2020 / 06:27 AM IST

    తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తొలుత పదులు, తర్వాత వందలు…అనంతరం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో కేసులు రికార్డు కావడం..అందులో ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులున్నాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర భయా�

    తెలంగాణలో 43,780 కరోనా కేసులు.. 409 మంది మృతి

    July 19, 2020 / 12:40 AM IST

    తెలంగాణలో కొత్తగా 1284 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 43,780కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 409 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని మరో 1902 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో 12,765

    ఏపీలో కరోనా ఉగ్రరూపం…24 గంటల్లో 2,593 పాజిటివ్ కేసులు..40 మంది మృతి

    July 17, 2020 / 01:59 AM IST

    కరోనా ఉగ్రరూపంతో ఏపీ అల్లాడిపోతోంది. రోజురోజుకూ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండటంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 38 వేలు దాటింది. 24 గంటల్లో కొత్తగా 2593 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బ 38,044కు చేరింది. పాజిటివ్

    24 గంటల్లో రెండు లక్షల కొత్త కరోనా కేసులు..

    July 13, 2020 / 07:50 AM IST

    ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌లలో కరోనా ప్రభావం గణనీయంగా తగ్గింది. అదే సమయంలో, కరోనా వైరస్ బారిన పడిన 10 దేశాల జాబితాలో ఇప్పుడు దక్షిణాఫ్రికా చేరింది. చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. ఈ క్ర

    తెలంగాణలో కరోనా..1269 కేసులు

    July 13, 2020 / 06:07 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. ప్రధానంగా GHMCలో అధికంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. 2020, జులై 12వ తేదీ ఆదివారం 1269 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 34 వేల 671కి �

    దేశంలో తొలిసారి ఒకే రోజులో 25 వేలకు పైగా కరోనా కేసులు

    July 10, 2020 / 10:17 AM IST

    అమెరికా, బ్రెజిల్ తరువాత , భారతదేశంలోనే ప్రతిరోజూ అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. తొలిసారి 24 గంటల్లో 26 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పుడు కరోనా సోకిన వారి సంఖ్య ఎనిమిది లక్షలకు చేరుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచ�

10TV Telugu News