Home » debts
హైదరాబాద్ హయత్నగర్లో విషాదం చోటు చేసుకుంది. గుండెలను పిండేసే ఘటన జరిగింది. ఇద్దరమ్మాయిలు తీసుకున్న నిర్ణయం అందరిని కంటతడి పెట్టిస్తోంది. అయ్యో పాపం..
ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలో మీటర్ కు 10 పైసలు.. మిగిలిన అన్ని సర్వీసుల్లో కిలో మీటర్ కు 20పైసలు పెంచారు. పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనేది త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆ�
కార్మికుల సుదీర్ఘమైన సమ్మెతో గ్రేటర్ ఆర్టీసీ కుదేలైంది. పీకల్లోతు నష్టాల్లోకి మునుగుతోంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. 2019 నవంబర్ 14వ తేదీకి 41 రోజుకు చేరుకుంది. నిరవధిక సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చ�
నేడు (అక్టోబర్ 30,2019) అంతర్జాతీయ పొదుపు దినోత్సవం. జీవితంలో పొదుపు ఎంతో అవసరం. ఆ పొదుపే మనల్ని కాపాడుతుంది. ధనమూలం ఇదం జగత్ అంటారు.
జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చింది. ప్రజలకు ఇంటికే పథకాలు చేర్చే ఉద్దేశ్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. కాగా, ప్రభుత్వం