Home » debts
Debts above Rs 1.5 lakh crore through corporations : తెలంగాణ ప్రభుత్వానికి కార్పొరేషన్ల కష్టాలు మొదలయ్యాయా? రాష్ట్రానికి ఆర్థిక కష్టాలను దూరం చేసుకునేందుకు తీసుకొచ్చిన కార్పొరేషన్లు.. కేసీఆర్ సర్కార్ కు గుదిబండలా తయారయ్యాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తోన్నా
Rummy heist : ఎంత జరుగుతున్నా.. ఎన్ని జరుగుతున్నా కొందరి తీరు మాత్రం మారడం లేదు. మోసపోతామని తెలిసినా.. డబ్బు సంపాదనపై ఆశ.. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్పై ఇష్టం ఇట్టే జనాల్ని బుట్టలో పడేస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపు�
Young man commits suicide : ఆన్లైన్ గేమ్స్కు మరో నిండు ప్రాణం బలైపోయింది. ఆన్లైన్ గేమ్స్లో నష్టపోయి అప్పులపాలయ్యాడు. మనస్తాపంతో సెల్ఫీ వీడియో తీసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాధ ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ వనస
ipl betting debts suicide: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ యువకుడి ప్రాణం తీసింది. బెట్టింగ్ కోసం అప్పులు చేసిన చరణ్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. బెట్టింగ్ లు వద్దని వేడుకున్నా చరణ్ వినలేదని తల్లిదండ్రులు
business man funeral: అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ బడా వ్యాపారి అంత్యక్రియలు వివాదాస్పదమయ్యాయి. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం రామదుర్గానికి చెందిన ప్రహ్లాద శెట్టి.. గుంతకల్లులో స్థిరపడి పెద్దఎత్తున శనగల వ్యాపారం చేసేవాడు. పెద్ద వ్యాపారవేత్త కదా.. అనే
kcr review on state economic situation: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ నేడు(నవంబర్ 7,2020) మధ్యంతర సమీక్ష నిర్వహించనున్నారు. బడ్జెట్ కేటాయింపులు, ఆ తర్వాతి పరిస్థితులతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. అయితే సంక్షేమ పథకాలకు బ్రేకులు వేయకుండా.. ఆర్ధిక పరి�
online loan apps: మీరు విద్యార్థులా.. మీకు డబ్బులు అవసరం ఉన్నాయా..? మీకు కావాల్సిన డబ్బులు మేమిస్తామంటూ మీ మొబైల్స్కు మెసేజ్లు వస్తున్నాయా..? తక్కువ వడ్డి, ష్యూరిటీలు అసలు అవసరం లేదని చెబుతున్నారా..? ఆఫర్ ఏదో బాగుంది కదా అని ఆ డబ్బు తీసుకునేందుకు సిద్ధమ
టీవీ నటి, యాంకర్ మద్దెల సబీరా అలియాస్ రేఖ (42) ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా పట్టాభిపురంకు చెందిన మద్దెల సబీరా (రేఖ) నటిగా, గాయనిగా స్ధిరపడాలని కలలు కన్నారు. సినిమా అవకాశాల కోస�
తెలంగాణ రాష్ట్ర ప్రజలపై అప్పుల మోత మోగుతోంది. తలసరి అప్పు ప్రతీసంవత్సరం పెరిగిపోతునే ఉంది. ప్రాధాన్య కార్యక్రమాలతో పాటు మూలధన వ్యయం కింద వెచ్చించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం FRBM చట్టానికి లోబడి తీసుకొస్తున్న అప్పులు పెరిగి పోతుండటంతో తలస�
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. అక్షరాలా రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు ఏపీ నెత్తిన వేలాడుతున్నాయి. ఇవి చాలవన్నట్లు వేల కోట్లు అప్పులు చేసేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతోంది. పరిస్థితి చూస్తుంటే.. వచ్చే బడ్జెట్లో ఆదా