Home » Decentralization
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపైనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతోంది. గతంలో ఓసారి అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ రెండు బిల్లులను మండలి పక్కన పెట్టేసింది. దీనిపై సెలెక్ట్ కమిటీని వేయడంతో కాలం ముగిసింది. మరోసారి ఈ బిల్లులను అ�
శాసనమండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను అడ్డుకుని పైచేయి సాధించామన్న సంతోషం ఇప్పుడు టీడీపీకి దూరమైపోయిందంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పైచేయి తమదే అని భావించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా డీలా పడిపోయిందని అంటున్నారు.
ఏపీని మూడు రాజధానులుగా చేస్తానని సీఎంజగన్ చెప్పినప్పటి నుంచి వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. కాగా ఈ అంశంపై అనంతపురం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్ధసారథి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రా�